Home » corona virus
కరోనా వైరస్ ఎఫెక్ట్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పడింది. నిరుద్యోగుల శాతం 23.4 శాతానికి పెరిగేలా చేసింది. భారత ఆర్థిక వ్యవస్థపై రెండు వారాల పాటు సర్వే చేసిన రిపోర్ట్ లో వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 5 సోమవారం వరకూ నిర్వహించిన సర్వేలో మార్చిలో 8.4శాతం ఉన్�
ప్రభుత్వం సోమవారం వెల్లడించిన కథనం ప్రకారం.. కరోనా పేషెంట్లలో 76శాతం మంది మగాళ్లు అయితే 24శాతం మంది మహిళలు చనిపోయిన వారిలో 73శాతం మంది మగాళ్లు అయితే మిగిలిన వారు మహిళలట. సోమవారానికి 4వేల 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 109 మృతులు సంభవించినట్లు త�
లాక్ డౌన్ సమయంలో ప్రజలు పరస్పర సహకారంతో ముందుకు నడవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న లాక్డౌన్పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రయల్ లాక్డౌన్గా మార్చి 22న జనతా కర్ఫ్యూను నిర్వహించారు. తొలి లాక్డౌన్ను ఏప్రిల్ 14వరకు నిర్వహించి, ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి, మళ్లీ ఏప్రిల్ 2
భారత దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ పిలుపుమేరకు భారీ స్పందనే వచ్చింది. కరోనాను తరిమికొట్టడంలో మనమంతా ఒక్కటిగా ఉన్నామనే దానికి నిదర్శనంగా అందరూ ఇళ్లలో లైట్లు ఆర్పి బాల్కనీల్లో నిలబడి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీనిపై అనూహ్య స్పందన �
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి మరో షాకింగ్ న్యూస్ బయటపడింది. భయం నిజమైంది. ఏదైతే జరక్కూడదో అదే జరిగింది. ఇప్పటివరకు మనుషులకు
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఒక్కమాటలో
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 12 లక్షల 66వేలు దాటింది. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం యుద్ధం చేస్తోంది. కరోనా వైరస్… ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. యావత్ ప్రపంచం కోవిడ్ దెబ్బకు దెబ్బ�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు అనుమానితుల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని గడగడలాడుతున్నాయి. కరోనా మహమ్మారికి మందు లేకపోవడంతో.. వైరస్