Home » corona virus
ఏపీలో రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 7 గంటల తర్వాత 24 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించగా.. ఇవాళ(02 ఏప్రిల్ 2020) మరో 21కేసులు నమోదు అయినట్లు బులెటిన్ విడు�
చైనా తన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పరిధిని దాచిపెట్టిందని యుఎస్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తెలిపింది. వ్యాధితో బాధపడుతున్న కేసులు, మరణాలను రెండింటినీ తక్కువగా నివేదించిందని వైట్ హౌస్కు వర్గీకృత నివేదికలో తేల్చి చెప్పింది.
కర్నూలు జిల్లాలో ఢిల్లీ జమాతే లింక్స్ బయటపడుతున్నాయి. జిల్లా నుంచి 400మందికి పైగా మత సదస్సుకు వెళ్లినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వారిలో 380మందిని
నిన్నటివరకు ఆ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. దీంతో ఆ జిల్లా వాసులు కొంత రిలాక్స్ గా ఉన్నారు. కానీ ఇంతలోనే ఆ జిల్లాలో కరోనా బాంబు పేలింది. ఎవరూ ఊహించని విధంగా ఒక్కరోజులోనే ఆ జిల్లాలో 13మందికి కరోనా సోకింది. అదే పశ్చిమగోదావరి జిల్లా. నిన్న రా�
విజయవాడలో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా కేసులు 6కి చేరడంతో బెజవాడ వాసులు భయంతో వణికిపోతున్నారు. అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా నగరంలో
భయం నిజమైంది. ఏపీలో ఢిల్లీ బాంబు పేలింది. రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కోవిడ్ 19 కేసుల సంఖ్య డబుల్ అయ్యింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 87కి పెరిగింది. ఈ ఒక్కరోజే 43 మందికి కరోనా సోకింది. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలోనే కరోన�
ఏపీలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ వినబడితే చాలు ప్రజలందరూ భయపడిపోతున్నారు. కరోనా వైరస్ అనేది ఏ వస్తువులపై ఎన్ని రోజులు ఉంటాయి అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అంతేకాకుండా బట్టల పై కూడా వైరస్ ఉంటుందా అనే ప్రశ్నలు మనల్ని కలవర పెడుతు
కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చిందని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది. ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.
కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చింది అని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది. ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.