coronation cases

    తెలంగాణలో కొత్తగా 1410 కరోనా కేసులు…ఏడుగురు మృతి

    July 10, 2020 / 12:06 AM IST

    తెలంగాణలో 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 1410 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ కరోనాతో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 913 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 30,946కి

10TV Telugu News