Home » .coronavirus
121 covid deaths In last 24 Hours in Delhi : కరోనా మహమ్మారి మరోసారి ఢిల్లీ నగరాన్నివణికిస్తోంది. గత నాలుగురోజులుగా కరోనా మృతుల సంఖ్య పెరుగూతూ వస్తోంది. గత 24 గంటల్లో 121 మంది కరోనా బాధితులు మరణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,512 దాటింది. https://10tv.in/astrazeneca-covid-19-vaccine-can-be-90-e
తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టు విచారణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. కరోనా మృతులపై ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించడం లేదు. కేసులు పెరుగుతున్నా.. మృతుల సంఖ్య 9,10 మాత్రమే ఉండటం అను
‘ముద్దులు పెట్టుకోవడం ఆపండి.. సెక్స్ చేసే సమయంలో కూడా మాస్క్ పెట్టుకుని కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా కాపాడుకోండి.’ అని కెనడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అంటున్నారు. సోలో పర్ఫార్మెన్స్ తో పార్టిసిపేట్ చేస్తే సెక్సువల్ ఆప్షన్ లో చాలా తక్కువ రిస
కరోనావైరస్ ను పోరాడి గెలిచిన వారి శరీరంలో యాంటీబాడీస్ అనేవి దాదాపు నాలుగు నెలల పాటు సజీవంగా ఉంటాయి. గతంలో చెప్పిన సైంటిస్టుల మాదిరిగానే లేటెస్ట్ స్టడీలోనూ ఫలితాలు అదే విధమైన ఫలితాలు బయటపడ్డాయి. ఐస్ల్యాండ్ లోని దాదాపు 30 వేల మందిపై ఇమ్యూన్ �
ఇళ్లల్లో చిన్న చిన్నవి.. అపార్ట్మెంట్లు, వీధుల్లో భారీ వినాయక విగ్రహాలను నిలిపేవాళ్లు. విగ్రహాల తయారీదారులు పండక్కి నెలల ముందు నుంచే వేర్వేరు ఆకృతుల్లో, ఆకర్షణీయంగా ట్రెండీ గణపయ్యలను సిద్దమయ్యేవారు. గిట్టుబాటు ఉండడంతో భారీ పెట్టుబడులత�
china corona vaccine: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయాందోళనలు పుట్టిస్తుంటే చైనాను తలదన్నే రీతిలో వ్యాక్సిన్ రెడీచేసేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరంచేసింది. దేశ పౌరులను కాపాడటంతో పాటు ఎకానమీని సంరక్షించుకోవడం కూడా బాధ్యతగా భావించి ఆవిధంగా చర్య�
అసలే కరోనా కాలం.. ఆపై షూటింగులు లేవు. షూటింగులు అయినా కూడా రిలీజ్ చెయ్యడానికి థియేటర్లు లేవు. అయినా కూడా మన డైరెక్టర్లు .. ప్యూచర్ ప్రాజెక్ట్స్ని పుల్గా ప్లాన్ చేసుకున్నారు. టాప్
ఎంత డబ్బున్నా.. ఎలాంటి బడాబాబులైనా సరే సిటీ చివర్లోనే మకాం. ప్రాణాలతో బతికి ఉంటే చాలు పట్నం ఊసే వద్దు అనుకుంటున్నారు. వ్యాపారవేత్తల ఆలోచనా తీరు ఇలా ఉంది. తమకు తెలిసిన వారు.. తమలాగే తిరిగేవారు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటంతో ఆలోచ�
భారత్లో 40 వేల పైనే కరోనా కేసులు. ఈ డిజిట్స్ చాలు.. దేశంలో కరోనా ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. ఇదిలాగే కంటిన్యూ అయితే.. ఇండియా మరో అమెరికా అవుతుందా? అన్లాక్ 3.0 అదిరిపోయే షాకిస్తుందా? వ్యాక్సిన్ వచ్చే దాకా ఈ విలయం తప్పదా? నెల క్రితం వరకు.. రోజుకు ఐద�
కోవిడ్ పేషెంట్కు 30 నిమిషాల్లోగా ఆస్పత్రిలో బెడ్ కేటాయించాలనని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. బెడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆద�