కరోనావైరస్ లో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, గొంతులో దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించొచ్చు కనిపించకపోవచ్చు. కానీ, ఓ కామన్ లక్షణం మాత్రం కచ్చితంగా ఉంటుంది. కరోనా వచ్చిందనే స్పృహతో పాటు వాసన చూడలేకపోవడం. సిగరెట్ స్మెల్ కూడా చూ�
కొవిడ్ 19 లక్షణాలు కనిపిస్తుండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు 18 హాస్పిటళ్లు తిరిగినా ఉపయోగం లేకుండాపోయింది. 50ఏళ్లు నిండిన వ్యక్తికి ట్రీట్మెంట్ కావాలని తిరిగినా.. బెడ్ ల కొరత ఉందని చెప్పి నిరాకరించారు. బెంగళూరులోని నగరాత్పేట్కు చెందిన వ్�
కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. రాజు పేదా తేడా లేదు.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరినీ కరోనా భయంతో వణికిపోతున్నారు. మొన్నటి వరకూ వైరస్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, మీడియా, జీహెచ్ఎంసీపై అటాక్ చేసిన ఈ కోవిడ్ .. ఇపుడు రాజ�
హైదరాబాద్ లో 15రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. జులై 1న జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటమే దీనికి కారణం. ఎల్లుండి జులై 1న జరిగే క్
తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా రావడంతో రాష్ట్రంలో కలకలం మొదలైంది. హైదరాబాద్ ను చుట్టుముడుతున్న కరోనా నుంచి నగరవాసులను కాపాడేందుకు మరోసారి లాక్ డౌన్ అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. హోం మంత్రితో పాటు కీలక నాయకులందరూ ఒక్క�