Home » coronavirus infections
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నుంచి భారత్ క్రమంగా కోలుకుంటోంది. ఇప్పుడిప్పుడే రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
కరోనా సెకండ్వేవ్తో దేశవ్యాప్తంగా మళ్లీ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బకి మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతోంది.
మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా నిత్యం 30 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. శుక్రవారం 36 వేల 902 మంది వైరస్ బారినపడ్డారు.
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రోజువారి కరోనా కేసుల్లో భారత్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్కరోజు వ్యవధిలో ఏ దేశంలోనూ నమోదు కానన్ని కేసులో ఇండియా