-
Home » Coronavirus update
Coronavirus update
Coronavirus : కరోనా కేసులు, మళ్లీ పెరుగుతున్నాయి..జాగ్రత్త
భారతదేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుతోందని అనుకుంటున్న క్రమంలో...వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
Coronavirus Update: భారత్లో భారీగా తగ్గిన కరోనా యాక్టీవ్ కేసులు
భారత్లో 266రోజుల కనిష్టానికి చేరాయి కరోనా యాక్టీవ్ కేసులు
Coronavirus Update: కరోనా నుంచి తప్పించుకున్నట్లేనా? భారీగా తగ్గిన కేసులు.. ఎప్పుడు మాస్క్లు లేకుండా తిరగొచ్చు?
దేశంలో కొత్తగా 13,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 నెలల తర్వాత, దేశంలో ఒక రోజులో 14 వేల కన్నా తక్కువ కరోనా కేసులు నమోదవడం ఇదే.
చైనాలో దారుణ పరిస్థితులు…కరోనా వస్తే అంతే సంగతి..!
చైనాలో దారుణ పరిస్థితులు...కరోనా వస్తే అంతే సంగతి..!
Dharamshala Boy : ఏయ్ మాస్క్ పెట్టుకో..అంటున్న ఐదేళ్ల బుడతడు, వీడియో వైరల్
5-Year-Old Dharamshala Boy : ఏయ్ మాస్క్ ఏదీ ? మాస్క్ పెట్టుకో..అంటూ ఓ ఐదేళ్ల బుడతడు జనాలను కోరుతున్నాడు. ప్లాస్టిక్ లాంటి కర్రతో మాస్క్ పెట్టుకోని వారిని సున్నితంగా కొడుతున్నాడు. మాస్క్ ఏదీ ? పెట్టుకో అంటూ జనాలను హెచ్చరిస్తున్న ఈ బుడతడి వీడియో సోషల్ మీడియాలో త�
India’s Corona Update: రెండు నెలల తర్వాత తగ్గిన కరోనా కేసులు.. మరణాలు కూడా!
దేశంలో కరోనా సెకండ్వేవ్ తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలో కరోనా కారణంగా ప్రతి మూడవ మరణం భారతదేశంలో జరుగుతోండగా.. క్రియాశీల కేసుల విషయంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న భారత్లో కరోనా కేసులు తగ్గాయి.
కరోనాపై నిర్లక్ష్యం
కరోనాపై నిర్లక్ష్యం
కరోనా వ్యాక్సిన్ కంటే ఫేస్ మాస్క్ బెస్ట, టీకా వచ్చినా మాస్క్ మస్ట్
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారిని ఖతం చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందని టీకా తయారు చేస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. దీంతో, హమ్మయ్య, ఇక భయం లేదని జనాలు రిలాక్స్ అయ్యారు. వ్యాక్సిన్ వస్తే కరోనా ను
కరోనావైరస్: దేశంలో 24 గంటల్లో 49 వేలకు పైగా కేసులు
భారత్లో కరోనా వేగం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇవాళ(27 జులై 2020) దేశంలో కరోనా కేసులు 14 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 49 వేల 931 మందికి కొత్తగా వైరస్ సోకింది. అదే సమయంలో 708 మంది కూడా మరణించారు. ఈ మరణాలు యుఎస్ మరియు బ్రెజిల్ కంటే ఎక్కువ.
కరోనా లేటెస్ట్ అప్డేట్: దేశంలో 70వేలకు చేరుకున్న కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో..!
దేశవ్యాప్తంగా లాక్డౌన్ చివరి వారంలోకి భారత్ ప్రవేశిస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్డౌన్ తర్వాత ఏం చేద్దాం అనే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరారు. ఇదిలా ఉంటే భారతదేశం 70వేల COVID-19 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం కరోనావ