Home » coronavirus vaccine
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారితో పోరాటం చేస్తోంది. గత ఆరు నెలులగా ప్రజలకు కంటి మీద కనుకు లేదు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ పోరాటం ఇంకెన్నాళ్లు సాగుతుందో, కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరి
ప్రపంచమంతా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జనాల ప్రాణాలు కబళిస్తోంది. రోజురోజుకీ వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ ఒక్కటే వైరస్ ను కట్టడి చేయగలదు. అందుకే ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్త�
Corona Virus కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు దశల వారీగా ప్రయోగాలు జరుపుతున్నారు. రష్యా దేశం కూడా వ్యాక్సిన్ తయారు చేసేందుకు పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్�
ప్రపంచాన్ని వణకిస్తోన్న కరోనా మహమ్మారి 15 మిలియన్ల మందికి పైగా సోకింది.. ప్రపంచవ్యాప్తంగా 630,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక వ్యాక్సన్పై ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతర్జాతీయంగా క్లినికల్ ట్రయల్స్లో 25 పొటె�
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఫలితాలిస్తున్న జోష్తో వేగంగా ముందుకెళ్తున్నాయి. కానీ సంస్థలు, కంపెనీలు భావించినట్టుగా ఈ ఏడాదిలోనే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందా..? మాటలు చెప్పినంత ఈజీగా మెడిసిన్ వస్తుందా..?
కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. కరోనా మహమ్మారి నుంచి వ్యాక్సిన్ రక్షిస్తుందనే గంపెడు ఆశతో జీవిస్తున్నారు. ఇప్పుడు అందరికి ఆశలకు మరింత బలాన్ని ఇస్తోంది ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్. అందరి ప్రశంస
ప్రపంచమంతా కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ భారీగా కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో రికవరీ రేటు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కరోనా తీవ్రత ఎంతమాత్రం తగ్గడం లేదు. ప్రపంచమంతా ఆసక్తిగా కరోనా వ్యాక్సిన్ కోసమే ఎదురుచూస్తోంది.
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి రష్యా వ్యాక్సిన్ వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఆగస్టు 03వ తేదీ రష్యా, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రజల సమక్షంలో ఫేజ్ 3 ట్రయల్స్ చేయనున్న�
కరోనావైరస్తో పోరాడేందుకు వ్యాక్సిన్ తయారుచేసే క్రమంలో ఇండియా మరింత ఉత్సాహంగా పోరాడుతుంది. మరో ఆరు వారాల్లో మనుషులపై ప్రయోగం చేయనున్నారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అన్లిస్టెడ్ వ్యాక్సిన్ మేకర్ మానవులపై ప్రయోగాలు చేయడంలో అప్ర�
కరోనా వైరస్ నుంచి కోలుకున్న టామ్ హాంక్స్, రీటా విల్సన్ వారి రక్తాన్ని డొనేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మహమ్మారికి మందు తయారీలో వారి బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపార