Home » coronavirus
కరోనావైరస్ మహమ్మారి ఇంకా దేశాన్ని పూర్తిగా వీడలేదు. ఇంకా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు వెలుగుచూస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా పూర్తిగా కరోనా
కరోనావైరస్ మహమ్మారి భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఏ క్షణంలో అయినా మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉంది. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు సోషల్ డిస్టన్స్ మెయింటేన్..
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించింది. మనదేశంలో కూడా వైరస్ విస్తరణ వేగం చాలావరకు తగ్గింది.
కరోనావైరస్ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని దేశాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా రష్యా, బ్రిటన్ లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. ఆ దేశాల్లో విలయతాండవం చేస్తోంది.
రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా, కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 500కి పైనే కేసులు..
కరోనావైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కొన్ని దేశాల్లో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రష్యాలో విలయతాండవం..
రష్యాలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆ దేశంలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో వెయ్యి కోవిడ్ మరణాలు నమోదు కావడం..
మానవాళి మనుగడను సవాల్ చేస్తున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పౌరులు టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు..
ఓ ట్యూషన్ సెంటర్లో ఎనిమిది మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.
కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా 31వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. 986 మంది కరోనాతో చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.