Home » coronavirus
ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదా? ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనా? అంటే, అవుననే అంటోంది కేంద్రం. మే 10 నుంచి చూస్తే కరోనా మహమ్మారి వీక్లీ పాజిటివిటీ రేటు ట్రెండ్
విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. కరోనా టెస్టు ఫలితాన్ని కొవిన్ యాప్ కు జత చేయాలని కేంద్రం ఆలోచిస్తోందట. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల్లో 64వేల 550 నమూనాలు పరీక్షించగా 1557 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,12,123
ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనంలో కీలక విషయం వెలుగుచూసింది. అదేంటంటే... కరోనా సోకిన వారు కొవాగ్జిన్ టీకా ఒక్క డోసు తీసుకుంటే చాలట. అది రెండు డోసులతో సమానంగా
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. శుక్రవారం(ఆగస్టు 27,2021) ఒక్కరోజే 96లక్షల మందికి టీకాలు పంపిణీ చేశారు. ఒక్కరోజుల్లో ఇంతమందికి టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మనుషులను చంపుకు తింటోంది. కరోనా కొత్త వేరియంట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కరోనా కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు
అవును 10లక్షలకు పైగా ప్రమాదకర వీడియోలను యూట్యూబ్ తొలగించింది. డేంజరస్ కరోనావైరస్ తప్పుడు సమాచారం ఉన్న వీడియోలను తొలగించాము అని యూట్యూబ్ ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి
కరోనావైరస్ ఎప్పటికి పోదు.. మనతోనే ఉంటుంది. ఇకపై భవిష్యత్తు తరాలు కూడా ఈ కరోనా మహమ్మారితో కలిసి సహజీవనం చేయాల్సిందే..
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కొత్త కేసులు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి తాజా హెచ్చరిక చేసింది.