Home » coronavirus
రాష్ట్రంలో గత 24 గంటల్లో 40వేల 350 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 540 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 10 మంది కొవిడ్ తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 557 మంది కరోనా నుంచి
కరోనా మహమ్మారిని కట్టడి చేసే ట్యాబ్లెట్ వచ్చేసిందా? ఆ ట్యాబ్లెట్ అన్ని వేరియంట్లనూ అణచివేస్తుందా? మరణాలు, ఆసుపత్రి పాలయ్యే ముప్పును సగానికి తగ్గించిందా? అంటే అవుననే సమాధానం వస్తోంద
ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా మరోసారి 900కి దిగువనే కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసులు మరింత తగ్గాయి. నిన్న 865 కేసులు నమోదవగా, తాజాగా 765 కేసులు
రెండేళ్ల పాటు కరాళ నృత్యం చేస్తూ విస్తరించిన కరోనా మహమ్మారి ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది.
ఏపీలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 900కి దిగువనే కేసులు నమోదైనా.. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా కేసులు ప
కోవిడ్ సోకిన వారు సహజంగా నాలుగు వారాల్లో కోలుకుంటారు. కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ప్రారంభమైన నాటి నుంచి వారాలు, కొన్ని నెలల పాటు కోవిడ్ లక్షణాలు అలాగే ఉండటాన్ని లాంగ్ కోవిడ్..
కరోనా మన జీవితాల్లో భాగం కానుందా? ఈ మహమ్మారితో కలిసి జీవించాల్సిందేనా? దీనికి అంతం లేదా? పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులు..పెరుగుతున్న మరణాలు దీనికి నిదర్శనమా?..
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మాస్కుల వినియోగం తప్పనిసరని నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ మాస్కుల వినియోగం మస్ట్ చేశాయి ప్రభుత్వాయి. కరోనా వ్యాప
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది కొవిడ్ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. టీకా వేగం పెరిగినప్పటికీ, ప్రపంచ
కేరళలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 20,487 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా 181 వరకు నమోదయ్యాయి.