Home » coronavirus
లాక్డౌన్ స్టెప్ బై స్టెప్ అన్లాక్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొడుతున్న కరోనా ఇప్పుడిప్పుడే కాస్త తగ్గడంతో మళ్లీ షూటింగ్స్, రిలీజెస్ మీద కసరత్తులు చేస్తున్నారు మేకర్స్..
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవి చంద్ ఆధ్వర్యంలో ‘కళామ్మ తల్లి చేదోడు’ కార్యక్రమం బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది..
హోంబలే సంస్థ.. రెండు కోట్ల రూపాయలను ఖర్చు చేసి కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్స్, 20 ఆక్సిజన్ బెడ్స్ను ఏర్పాటు చేసింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖల్లోని 3200 మంది సభ్యులకు రూ.35 లక్షల సాయాన్ని అంది�
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది..
Telangana Corona : గురువులపై కరోనా రక్కసి పంజా విసురుతోంది. దీంతో పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ప్రాణాలు విడుస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా కరోనా కాటుకు బలవుతున్నారు. దీంతో వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతున్నాయి. మ�
అహర్నిశలూ శ్రమిస్తూ.. ఆపదలో ఉన్నవారికి సాయమందిస్తున్న అభిమానులను అభినందించారు మెగా పవర్స్టార్ రామ్ చరణ్..
దర్శకుల సంఘంలోని ఔత్సాహిక దర్శకులకు, రచయితలకు, మా అసోసియేషన్లో మెంబర్స్కి నిత్యావసరాలను అందించారు..
దేశంలో కరోనా థర్డ్ వేవ్ రావడం తధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. ఇది
ఆడబిడ్డలను కరోనా అనాథలను చేసింది
యూనిట్లో ఎవ్వరూ కోవిడ్ బారిన పడకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్న హీరో టామ్ క్రూజ్ ఇప్పుడు తనే డేంజర్లో పడ్డారు..