Home » coronavirus
కరోనా సెకండ్ వేవ్లో తెలుగు రాష్ట్రాలలో కరోనా బారిన పడిన బ్లడ్ బ్రదర్స్ కుటుంబాలకు మెగాస్టార్ చిరంజీవి ఎంతో అండగా నిలిచారు. వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాని, ధైర్యాన్ని ఇస్తున్నారు..
లేడీ సూపర్స్టార్ నయనతార, ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కోవిడ్ టైంలో ఏదైనా వెకేషన్కి వెళ్లారేమో అనుకునేరు.. వారిద్దరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న పిక్స్ అవి..
ఇప్పటివరకు దేశ మొత్తం జనాభాలో కేవలం 1.8 శాతం మంది వైరస్ సోకిందని, కోవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించగలిగామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇటలీ, బ్రెజిల్, రష్యా జర్మనీ అమెరికా, ఫ్రాన్స్తో సహా అనేక ఇతర దేశాల కంటే తక్కువగానే కరోనా వ్యాప్తి ఉన్న�
భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య భయపెడుతోంది. దేశంలో మరోసారి కరోనా మరణాల సంఖ్య 4 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వరు�
కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీతో ప్రయోజనం శూన్యమా? ప్రాణాలు తోడేస్తున్న కరోనాను ప్లాస్మా థెరపీ కంట్రోల్ చెయ్యడం లేదా? ప్లాస్మా థెరపీ సమర్థతపై సందేహాలు ఎందుకొస్తున్నాయి? వైద్యుల ఫిర్యాదులపై ఐసీఎంఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఈ ప్రశ్నలు �
టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్ బారినపడటమే. దీంతో వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడతామనే భయం అందరిలోనూ పెరిగ
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏ�
కరోనా మహమ్మారి విలయంతో విలవిలలాడిపోతున్న ఇండియాకు కాస్త రిలీఫ్ లభించింది. వరుసగా రెండోరోజు కూడా కరోనా కొత్త కేసులు, మరణాల్లో కాస్త తగ్గుదల కనిపించింది.
Chiranjeevi: కరోనా క్రైసిస్ చారిటీ (CCC) ని ప్రారంభించి ఈ కష్టకాలంలో సినీ కార్మికులను ఆదుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రతపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడ
రోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు జీవన్ కుమార్ చేస్తున్న సాయం చాలా మందికి అండగా నిలుస్తుంది. గతేడాది కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల, భోజనం పంపిణీ చేసిన జీవన్ కుమార్ అండ్ టీం సేవలు ఇప్పుడు కూడా నిరంతరాయంగా క