Home » coronavirus
కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. మహమ్మారి బారినపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. గంటల వ్యవధిలోనే మృతి చెందారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్లోని కాప్రా సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది.
అయితే మాస్కు విషయంలో పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. ఎన్95 మాస్కులను ఉతకొచ్చా? అనేది ఒక సందేహం. ఎన్95 మాస్కు ఎన్ని రోజులు లేదా ఎన్ని గంటలు వాడుకోవాలి? కొందరు ఒక మాస్కునే ఉతికి మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఇది మంచిదేనా? అనే సందేహం అందరిలోనూ ఉ�
ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సంక్షోభంలో కూరుకుపోయింది. మహమ్మారి దెబ్బకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మరోవైపు ఆక్సిజన్ కొరత. వెరసి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయిన వారు కళ్లముందే చనిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ప్రస్తుతం దేశం మొత
ప్రముఖ యాంకర్, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్(తుమ్మల నరసింహారెడ్డి) కరోనాకు బలైన సంగతి తెలిసిందే. తన టాక్ షో తో ఎంతో ఫేమస్ అయిన ఆయన... చివరగా కరోనా గురించే మాట్లాడారు. వైరస్ ఏమీ చేయదని అందరికీ భరోసానిచ్చారు. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి యోగా చేయా
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో కరోనా మహమ్మారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. గత ఏడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు శాతం సంక్రమణ కేసులు తగ్గితే.. భారతదేశంలో మాత్రం ఐదు శాతం పెరుగుదల కనిపించింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా �
ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న కరోనా వైరస్ ఇండియాలో మాత్రం అంతకు రెట్టింపు విధ్వంసం సృష్టిస్తోంది. ఏడాదిన్నర క్రితం మొదలైన కరోనా ప్రభావం ఇప్పటికీ వణుకు పుట్టిస్తోంది. హాస్పిటల్స్ బెడ్స్ నిండిపోయి అంబులెన్సులు, స్ట్రెచర్లపైనే ప్రాణాలు �
ఒకటి కాదు.. రెండు కాదు.. డజనుకుపైగా మృతదేహాలు యమునా నదిలో తేలియాడుతూ కనిపించాయి. స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. ఈ ఘటన ఆదివారం(మే 9,2021) ఉత్తరప్రదేశ్ లోని హామీర్ పూర్ లో చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ఇలా నదిలో పడేశారని గ్రామస్�
కరోనా మహమ్మారిని వ్యాప్తిచేసే (Sars-CoV-2 virus) అనే వైరస్.. తన ప్రత్యేకమైన స్పైక్ ప్రోటీన్ ను 6,600 కంటే ఎక్కువ సార్లు మ్యుటేట్ అయిందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.
ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగిస్తూ..ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
కరోనావైరస్ మహమ్మారి విజృంభణతో అల్లాడిపోతున్న భారతదేశానికి సాయం చేసేందుకు బంగ్లాదేశ్ ముందుకు వచ్చింది. కరోనా చికిత్సలో అత్యవసరమైన రెమిడిసివిర్ ఇంజెక్షన్ సీసాలను 10వేల వరకు భారత ప్రభుత్వ ప్రతినిధికి అందించింది.