Home » coronavirus
Ashok Gehlot దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సీఎంల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు మహమ్మారి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు కరోనాబారినపడగా..తాజాగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కరోనాబారినపడ్డారు. తనకు కరోనా పాజిటి�
Char Dham Yatra కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలోఈ ఏడాది ఛార్ ధామ్( బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి) యాత్రను రద్దు చేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్-29,2021)ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆర్డర్ జారీ చేసింది ప్రభుత్వం. మే 14 నుంచి యాత్ర �
తెలంగాణలో లాక్ డౌన్ పెట్టడం సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదా? ఆర్థిక ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తున్నారా? మరి కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ ఏం చేయనున్నారు?
ఇటీవల కరోనా బారినపడిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రస్తుతం తాను కోలుకున్నట్లు తెలిపారు.. ఏప్రిల్ 13న తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, తనతో సన్నిహితంగా ఉన్నవారు హోమ్ ఐసోలేషన్ ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా వ్�
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్ బుధవారం ఉదయం మరణించారు. కొద్దిరోజుల కిందట కరోనా వైరస్ బారిన పడిన ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
తాజాగా తనకు కరోనా సోకినట్లు ‘‘ఐకాన్ స్టార్’’ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా అఫీషియల్గా అనౌన్స్ చేశారు.. స్వల్ప లక్షణాలుండడంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నానని.. అభిమానులు శ్రేయ
తన స్నేహితుడి కోసం ఓ వ్యక్తి చాలా రిస్క్ చేశాడు. అతడు చూపిన తెగువపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నిజమైన స్నేహితుడు అంటే ఇలా ఉండాలని కితాబిస్తున్నారు. కరోనా బారిన పడి శ్వాస తీసుకోవడానికి తన స్నేహితుడు ఇబ్బంది పడుత
ప్రజలు ఇళ్లలో ఉన్న సమయంలోనూ మాస్క్లు ధరించాల్సిన సమయం వచ్చింది. గాలి ద్వారా కరోనా వైరస్ సోకుతుందని రుజువైనందున.. ఇప్పటి వరకు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే మాస్క్ ధరించాలని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృ
కరోనా బాధితులు అందరికీ ఆసుపత్రులు, మెడికల్ ఆక్సిజన్ అవసరం ఉందా? రెమిడెసివిర్ డ్రగ్ తో ప్రయోజనం ఉందా? సాధారణ మందులతో ఇంట్లోనే కరోనా నయం అవుతుందా? మాస్కు వేసుకుంటే కరోనా రాదా? నిపుణులు ఏమంటున్నారు?
కరోనా కోరలకు సినీరంగంలో మరో ప్రాణం బలి అయింది. సినీరంగంలో మూడున్నర దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న సీనియర్ దర్శక, రచయిత సాయిబాలాజీ సోమవారం హైదరాబాద్లో కరోనాతో శ్వాస అందక హఠాత్తుగా కన్నుమూశారు..