Home » coronavirus
Mini Lockdown : అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఆంక్షలకు మరింత పదును పెట్టింది. దేశంలో మినీ లాక్ డౌన్ లు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. గత వారం ర
రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండం చేస్తోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో అదనంగా సిబ్బంది నియామకానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్ సెకండ్ వేవ్ ను �
కరోనా రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో దేశంలో ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. సరిపడ ఆక్సిజన్ సిలిండర్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ కొరత కారణంగా రోజూ పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్ల
రాఖీ సావంత్.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. వివాదాలకు కేరాఫ్ ఈ అమ్మడు. తాజాగా రాఖీ సావంత్ మరోసారి న్యూస్ లోకి ఎక్కింది. ఆమె చేసిన పని చర్చకు దారితీసింది. తాను ఏదో చేయాలనుకుని మరేదో చేసేసి విమర్శల పాలైంది రాఖీ సావంత్.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణ సంస్థగా గుర్తింపు పొందిన ఇండియన్ రైల్వేస్లో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపింది. భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఏకంగా 93వేల మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రైల్�
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఓ నర్సు తన గొప్ప మనసు చాటుకుంది. ఆమె నాలుగు నెలల గర్భిణి. కరోనా కల్లోల పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తోంది. ఏమా�
లాస్ట్ ఇయర్ మిస్ అయిన సినిమాలన్నీ ఈ సంవత్సరం డబుల్ ఎనర్జీతో, డబుల్ కలెక్షన్లతో రాబోతున్నాయని ఆనందపడుతున్న టాలీవుడ్ని మళ్లీ కరోనా భయం వెంటాడుతోంది..
ఏపీలో పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషప్ పై సమీక్షలో సీఎం జగన్ ఈ మేరకు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.
కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలంతా మాస్కులు వాడుతున్నారు. అయినా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? తప్పు ఎక్కడ జరుగుతోంది? మాస్కుల విషయంలో మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి? కరోనాను ఎదుర్కొనే అంశంలో మనం చేస్తున్న తప్పులు ఏంటి? �
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేపటి(ఏప్రిల్ 24,2021) నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి