Home » coronavirus
తిప్పతీగ.. ఈ పేరు వినే ఉంటారు. ఎక్కువగా పల్లెల్లో చూస్తుంటాం. పట్టణ శివార్లలోనూ, రోడ్ల పక్కన పొదల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ.. ఏదో పిచ్చి తీగ, ఎందుకూ పనికిరాదు అనుకుని లైట్ తీసుకుని ఉంటారు. కానీ, ఇకపై అలా అనుకోవడానికి వీల్లేదు. ఈ కరోనా సంక్షోభంలో దా�
మహారాష్ట్రలో కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రాణవాయువే(ఆక్సిజన్) కాదు.. కనీస వైద్యం అందక రోగుల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతుండటంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. దీంతో వైరస్ బారిన పడి పరిస�
ఏపీ కూడా తెలంగాణ బాటలో పయనించనుందా? ఏపీలోనూ థియేటర్లు మూతపడనున్నాయా? రాష్ట్రంలో కరోనా సృష్టిస్తున్న విలయం చూస్తుంటే ఈ సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరవడం అంత శ్రేయస్కరం కాదని భావించిన తెలంగాణ థియేటర్స్ అసోసియ
దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపోతోంది. ఈ వైరస్ సృష్టిస్తున్న ప్రళయానికి యావత్ భారతావని వణికిపోతోంది. సెకండ్ వేవ్లో రెట్టింపు వేగంతో విస్తరిస్తున్న కరోనా దాటికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజులకు లక్షల్లో పాజిటి�
కరోనా కాటేస్తోంది.. వ్యాక్సిన్ కాపాడుతుందా? సెకండ్ వేవ్ విస్తరిస్తుంది.. వ్యాక్సిన్పై మాత్రం అనుమానాలు ఎన్నో.. కరోనా వ్యాక్సిన్ వచ్చినా కూడా కరోనా పీడ మాత్రం దేశాన్ని వదలట్లేదు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ గురించి అనుమానాలు ఎన్నో.. వేసుకున్న�
పవర్స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇటీవల కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్లో ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నారు. పవన్ కోవిడ్ బారినపడ్డారనే వార్త తెలియగానే ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు చే�
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
వ్యాక్సిన్ వచ్చినా.. భౌతిక దూరం, మాస్కులు ధరించడం మస్ట్ అని, కరోనా నుంచి కాపాడుకునే ఏకైక రక్షణ మార్గం అదేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో అంతా సాధారణ మాస్కులతో పాటు కాస్ట్లీ మాస్కులూ వాడుతున్నారు. చాలామంది ఎక్కువసార్లు ఉపయోగించుకునేందుకు వ�
CM Jagan holds key review meeting:ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో… ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించేందుకు అధికారులతో ఏపీ సీఎం జగన్ ఈ రోజు సమావేశం కానున్
Dr Randeep Guleria: భారత్లో కొవిడ్-19 కేసుల వ్యాప్తికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లుగా వెల్లడించారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభం అవ్వగా.. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొవిడ్ మా