Home » coronavirus
కరోనా కేసుల భారీగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్కు భారీ డిమాండ్ ఏర్పడింది. తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేక శ్వాస అందక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రాణవాయువు అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్న�
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు.. సెలబ్రిటీలు షూటింగ్స్ ఆపేసి, ఎవరకి వారు హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకుంటుంటే.. మహమ్మారి మరోసారి విజృంభించడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది..
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కష్టపడుతున్నవారికి సోనూ సూద్ అవిశ్రాంతంగా మరియు నిస్వార్థంగా పేదవారి కోసం పనిచేస్తున్నారు. తాజాగా సోనూ సూద్, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ -19 రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్పూర్ నుండి హైదరాబాద్కు ఎయిర�
రోడ్డుపై ఆక్సిజన్ సిలిండర్ తో కూలబడ్డ అవ్వ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా ఈ స్థితికి చేర్చింది అంటూ అంతా వాపోతున్నారు. కరోనా సునామీ మన దేశాన్ని ముంచెత్తిన వేళ.. ఆక్సిజన్ కొరత వేధిస్తున్న సమయాన.. ఆ ఫొటో హాట్ టాపిక్ గా మారి
తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేసి దాని ఊపిరి తీసేపనిలో కేంద్రం ఉంటే.. అదే స్టీల్ ప్లాంట్ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రానికే ఊపిరి అందిస్తోంది. ఎంతోమంది కరోనా రోగులకు ప్రాణదానం చేస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశ వ్యా�
Oxygen Levels : రక్తంలో పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్ను కరోనా రోగులు సింపుల్గా ఇంట్లోనే పెంచుకోవచ్చా? బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయా? బలంగా ఊపిరి పీల్చి వదలడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయులు పెరుగుతాయా? దేశంలో కరోనా సునామీ వ�
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి సునామీ సృష్టిస్తోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. తాజాగా ఏకంగా 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు టెన్త్ పరీక్షలు రద్దు చేశాయి. పరీక్షలు లేకుండ�
యునైటెడ్ స్టేట్స్ ఆధారిత సంస్థ, ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫైజర్ తమ కరోనావైరస్ వ్యాక్సిన్ను భారతదేశంలోని ప్రభుత్వ సంస్థల ద్వారా మాత్రమే సరఫరా చేస్తుందని ఓ నివేదిక వెల్లడించింది.
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేవు. అటు ఆక్షిజన్ కొరత కూడా ఏర్పడింది. ఈ క్రమంలో సరైన సమయంలో వైద్యం అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దే�