Home » coronavirus
కరోనా ప్రభావం ఉపిరితిత్తులపై అధికంగా పడితే ఎక్మో చికిత్స అవసరమవుతుంది. అయితే సుశీల్ కు అది చేయకుండానే సుదీర్ఘ కాలం చికిత్స చేశారు.. కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు వైద్యులు. కరోనాకి ముందు 100 కిలోల బరువున్న సుశీల్ ప్రస్తుతం 72 కిలోలకు తగ్గిపోయా�
అహ్మదాబాద్ లో సబర్మతి నది నుంచి సేకరించిన నీటి నమూనాల్లో కరోనా వైరస్ జాడలు ఉన్నట్టు తేలింది.
సీనియర్ నటి కవిత కుమారుడు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోగా.. భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది..
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే..
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ముప్పు పొంచి ఉందనే నిపుణుల హెచ్చరికలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నపిల్లల
జూన్ 21వ తేదీ నుంచి నాలుగో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం చేయడానికి ప్రభుత్వం పూర్తి ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రారంభించడానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాల�
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పున: ప్రారంభమైంది..
డాక్టర్ల సాయంతో కోలుకుని, క్షేమంగా ఇంటికి చేరుకున్నాం.. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది హంసా నందిని..
కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ఒకే ఒక్క మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు తేల్చి చెప్పారు. అందుకే అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి.
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి 400 గిరిజన కుటుంబాలను రక్షించడానికి ముందుకు వచ్చారు..