Home » CORONO VIRUS
భారతీయులను ప్రభుత్వం వెనక్కి తీసుకువస్తోంది. మొదటి విడతగా 324 మందిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించింది. 2020, జనవరి 31వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చైనా వెళ్లిన ఎయిరిండియా బోయింగ్ ఫ్లైట్ ‘అజంతా’… రాత్రి 10 గంటల తర్వాత అక్కడి �
చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్ నగరంలో ఈ వైరస్ బారిన పడగా, నేటికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి తమ దేశ ప్రజలకు సోకకుండా ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నా�