Home » CORONO VIRUS
భారతదేశం ఎప్పటి వరకు లాక్ డౌన్ ఉండనున్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. లాక్ డౌన్ పొడగింపు కొనసాగిస్తారా ? లేక ఎత్తివేస్తారా ? ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలకు సమాధానం చెప్పారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. 2020, మే 03వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్�
ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజు పేదలకు పంపిణీ చేసే ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ,కరోనా వైరస్ నిరోధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన �
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ వ్యాప్తి కారణంగా..చైనాలో చిక్కుకపోయిన 76 మంది భారతీయులను క్షేమంగా భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఇందులో విదేశీ పౌరులు కూడా ఉన్నారు. కర్నూలుకు చెందిన జ్యోతి ఉన్నారు. జ్యోతి సురక్షితంగా ఢిల్లీకి చేరు�
చైనాలోనే కాకుండా ఇతర దేశాల్లోని చైనీయులకు కూడా కరోనా వైరస్ శాపంగా మారింది. చైనా దేశస్థులు ఎక్కడ కనిపించినా స్థానికులు వారిపై దాడులకు దిగుతున్న ఘటనలు ప్రపంచదేశాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. కాలిఫోర్నియాలోని చైనాటౌన్ మెట్రో స్టేషన్లో
ఎప్పుడూ..రద్దీగా ఉండే..ప్రాంతాలు..పర్యాటకులతో కిక్కిరిసిపోతుండేవి..రెస్టారెంట్లు..బార్లలలో జనాలతో సందడి సందడిగా ఉండేది..మంచు కురుస్తున్న సందర్భంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే పట్టణాలు..ఇప్పుడు దెయ్యాలుగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఏ దేశం గురించి చ�
కరోనా..కరోనా..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఖండాలు దాటుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాలకు ఈ వైరస్ పాకిపోయింది. చైనాలో ప్రధాన నగరంలో ఒకటైన వూహాన్లో వందలాది మంది చనిపోగా..వేలాది మంది ఆస�
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది. అంతుబట్టని ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా మొత్తం 635 మంది చనిపోయినట్టు చైనా వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 2019డిసెం�
చైనాలోని వూహాన్ లో ప్రబలిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి చైనాలో 400 మందికి పైగా చనిపోయారు. మరో 20 వేల మంది వైరస్ బారిన పడి ఉన్నారని…. వారిలో దాదాపుగా 250 మందికి కరోనా వైరస్ ప్రమాదకర స్థాయి
కరోనా వైరస్ సోకి హాంకాంగ్ లో ఒక వ్యక్తి మరణించాడు. చైనా లోని వూహాన్ నగరంలో మొదలైన వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని 25 దేశాలను గజగజలాడిస్తోంది. వైరస్ సోకి చైనా బయట జరిగిన రెండవ మరణంగా దీన్ని ధృవీకరిస్తున్నారు. ఇటీవల ఫిలిప్పీన్ లో44 ఏళ్ల వ్యక్తి కరో
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సిధ్ధంగా ఉంది. ఇప్పటికే పక్క రాష్ట్రమైన తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో… ఏపీలోని బోధనాసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ర�