Costal Bank

    హత్య అంటున్న పోలీసులు : చిగురుపాటిని ఎవరు చంపారు

    February 1, 2019 / 03:51 AM IST

    విజయవాడ: ఎక్స్‌ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరామ్‌ది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. అయితే ఎవరు హత్య చేశారు ? ఎందుకు చేశారు? అనేది పోలీసుల విచారణలో తేలనుంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులో ఫిబ్రవ�

    చిగురుపాటి మృతిపై ఎన్నో అనుమానాలు

    February 1, 2019 / 02:57 AM IST

    విజయవాడ : కోస్టల్ బ్యాంకు అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఈయన మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన్ను ఎవరైనా చంపేశారా ? లేక ఆత్మహత్య చేసుకున్నారా తెలియాల్సి ఉంది.  హైదరాబాద్ �

    హత్యా ? ఆత్మహత్యా ? : EXPRESS TV యజమాని మృతి 

    February 1, 2019 / 02:28 AM IST

    కృష్ణా : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పదంగా మ‌ృతి చెందారు. ఎవరైనా హత్య చేశారా ? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నందిగామ మండలం ఐతవరం సమీపంలో జాతీయ రహదారిపై కారులో ఈయన డ�

10TV Telugu News