Home » cough
దగ్గు, జలుబు, జ్వరమే కాదు..గొంతునొప్పి కూడా కరోనా లక్షణమేనా ? విరోచనాలు, తలనొప్పి, వికారం వచ్చినా..అదేనేమో...ఇలాంటి..అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు.
ప్రాణాంతకమైన కరోనా వైరస్ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా(notified disaster) గుర్తించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్తో
కరోనా వైరస్ ను డబ్ల్యూహెచ్ వో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చైనా నుంచి మొదలై ప్రపంచ దేశాలకు పాకుతుంది. ఇప్పుడు భారత్ లోకి కరోనా వైరస్ ప్రవేశించింది. ఇదివరకే 70 దేశాల్లోని వేలాది మందికి కరోనా వైరస్ సోకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ఇప్పటివ
హమ్మయ్య… తిరుపతి వాసులు ఇక భయపడాల్సిన పని లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి తప్పింది. ఇక రిలాక్స్ అవ్వొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన తైవాన్కు చెందిన వ్యక్తికి వైరస్ లేదని తేలింది. అ
కరోనా పేషెంట్లను కని పెట్టడానికి చైనా కాస్త ప్రమాదకర చర్యలే చేపట్టింది. ఇప్పటికే 900 మంది కరోనాకు బలయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి 09,2020) నాటికి కరోనా బాధితుల సంఖ్య