Home » countries
2015 నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ 58 దేశాల్లో పర్యటించారని కేంద్రం తెలిపింది. ఈ పర్యటనలకు రూ.517.18 కోట్లు ఖర్చు అయినట్లు రాజ్యసభకు వెల్లడించింది. మోదీ చేపట్టిన పర్యటనలు, వాటి ఫలితాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్ ఈ మ�
కరోనా అనే మాట తారకమంత్రంలా అయిపోయింది. ఎవరి నోట విన్నా ఇదే మాట. కానీ కరోనా అనే మాటే వినిపించని దేశాలు కూడా ఉన్నాయి. అబ్బా..ఆ దేశస్తులు ఎంత అదృష్టవంతులో కదా..అనిపిస్తోంది కదూ..నిజమే..అగ్రరాజ్యమా..అణగారిని రాజ్యమా అనేది తేడా లేకుండా కరోనా ప్రపంచం�
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా వైరస్.. ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది. సమస్త వినాశనానికి కారణం అవుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 52 లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉండగా.. ప్రపంచం ఏడు నెలలకు పైగా ఈ అంటువ్యాధితో పోరాట�
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ను హెర్డ్ ఇమ్యూనిటీతో నియంత్రించడం సాధ్యమవుతుందని పలువురు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాక్సీన్ కనిపెట్టేందుకు లేదా కరోనాను నయం చేసేందుకు రీసెర్చర్లు రాత్రింబవళ్లూ పరిశోధనలు చ�
కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించి చైనా కేసులను, మరణాల సంఖ్యను ఉద్దేశపూర్వకంగానే తక్కువగా వెల్లడించి ఉంటుందా అని ఇటీవల అమెరికా గూఢాచార సంస్థలు తీవ్రంగా చర్చించాయి. చైనా నుండి వైట్ హౌస్ వరకు covid-19 మూలం వుహాన్ వెట్ మార్కెట్ థియరీని కూడా అనుమానిం�
కరోనా వైరస్ తో ప్రపంచదేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని బలాలు వాడుతున్నాయి. కొన్ని మాత్రమే సూపర్ సక్సెస్. ఆ దేశాలను పాలిస్తున్నవాళ్లెవరో తెలుసా? న్యూజిలాండ్ : న్యూజిలాండ్ ప్రధాని Jacinda Ardern. ఆమె ఎమోషనల్ లీడర్. కరో�
ప్రపంచమంతా ప్రేమమయం. రోజాలతో వాలెంటైన్ను కలుసుకుని స్వేచ్ఛా విహంగాలతో ప్రేమను పంచుకునే రోజు. ఈ వేడుకలు అన్ని చోట్లా జరుగుతాయని అనుకోవడానికి లేదు. కొన్ని చోట్ల వాలెంటైన్స్ డే వేడుకలపై నిషేధం విధించడం గమనార్హం. ఇరాన్, పాకిస్థాన్ దేశాల్లో ప�
ఆఫ్రికా ఖండంలోని మూడు దేశాలను ‘ఇడాయ్’ తుఫాను వణికించేసింది. మొజాంబిక్, జింబాబ్వే, మలావీ దేశాలు అతలాకుతలం అయ్యాయి.
భారత్ లో కాలుష్యం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చే నగరం దేశ రాజధాని ఢిల్లీ. మరి ప్రపంచంలోనే 20 కాలుష్యపూరిత నగరాలలో భారత్ లో కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా ఉంది. టాప్ 20 అత్యంత కాలుష్యపూరిత నగరాలలో 15 భారత్లో ఉండటం గమనించాల్సిన విషయం. ఎయిర్ విజు�
భారతదేశపు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. భారత్-సౌదీ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయన్నారు.భారత్ లో..ఎనర్జీ, రిఫైనింగ్,పెట్రోకెమికల్స్,వ్యవసాయం,మౌలిక సదు�