Home » Covid 19 cases
ఆటో మొబైల్ స్పేర్ పార్ట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించాలని దుకాణ యజమానులకు సూచించింది.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ తప్పదేమో? నైట్ కర్ఫ్యూ లాంటి ఆంక్షలు మళ్లీ విధిస్తారేమో? అనే ప్రశ్నలు ప్రజలను భయపడుతున్నాయి.
Coronavirus India Live Update: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 714 మంది ప్రాణాలను కరోనా బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజులుగా 400ల్లో ఉన్న మరణాల సం�
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య వెయ్యి మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది.
Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా మళ్లీ విలయతాండవం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 31,2021) ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 1,2021) హెల్త్ బ�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఏకంగా 72వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం గుండెల్లో గుబులు రేపింది. అలాగే 500లకు చేరువగా మర
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో వందల్లో కేసులు నమోదవుతుంటే..ప్రస్తుతం ఆ సంఖ్య వేయికి చేరుకొంటోంది.
ఏపీలో విద్యాసంస్థల్లో కరోనా పరిస్థితులపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కరోనా కేసులు వచ్చిన విద్యాసంస్థలను...
భారత్లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజే 47వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో