-
Home » covid-19 cases in india
covid-19 cases in india
Covid -19 Cases: దేశంలో 60వేలు దాటిన కొవిడ్ యాక్టీవ్ కేసుల సంఖ్య.. 24 గంటల్లో 27 మంది మృతి ..
రోజువారి కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కొత్త కేసుల సంఖ్యతో కలుపుకొని దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కు చేరింది.
Covid-19 Cases: స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. 57వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
గడిచిన 24గంటల్లో దేశంలో కొవిడ్ - 19 కారణంగా 23మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,114 కు చేరుకుంది.
covid-19 Cases : దేశంలో 50వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య .. ఒకేరోజు 27 మంది మృతి
గడిచిన 24 గంటల్లో దేశంలో 27 మంది కొవిడ్తో మరణించారు. తాజా మరణాలతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ మృతుల సంఖ్య 5.31లక్షలకుచేరింది.
Covid-19 Cases: భారత్లో కొనసాగుతోన్న కొవిడ్-19 విజృంభణ.. భారీగా నమోదైన కొత్తకేసులు..
దేశంలో కొవిడ్-19 కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజువారి కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది.
COVID-19 Cases: శుభవార్తే అయినా.. అప్రమత్తంగా ఉండాల్సిందే..! భారత్లో వచ్చే పది రోజులు కోవిడ్ ఉద్ధృతి.. ఆ తరువాత..
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ ప్రభుత్వ వర్గాలు శుభవార్త చెప్పాయి. కొవిడ్ ఎండమిక్ దశకు చేరుకుంటుందని తెలిపాయి. అయితే, వచ్చే పది రోజులు కోవిడ్ కేసుల ఉద్ధృతి ఎక్కువగానే ఉంటుందని అంచనా వేశారు.
Covid-19 Cases: భారత్లో కొనసాగుతున్న కోవిడ్ విజృంభణ.. 40వేలు దాటిన క్రియాశీలక కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రియాశీలక కేసుల సంఖ్య 40 వేలు దాటింది.
COVID-19 cases in India: దేశంలో కొత్తగా 1,132 కరోనా కేసులు నమోదు
దేశంలో కొత్తగా 1,132 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వల్ల నిన్న 14 మంది మృతి చెందారని, వారిలో ఐదుగురు కేరళకు చెందిన వారేనని తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 5,30,500కు చేరిందని వివరించింది. ప
COVID-19 cases in India: దేశంలో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదు
దేశంలో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 4,474 మంది కోలుకున్నట్లు వివరించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 40,750 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివి�
Coronavirus In India: ఢిల్లీలో మినహా దేశంలో తగ్గుముఖం పట్టిన కొవిడ్ వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే..
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన వారం రోజులుగా కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం..
COVID-19 Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. ఒకేరోజు 26మంది మృతి
ఆదివారం 2,78,266 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 16,678 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. గడిచిన 24గంటల్లో కొవిడ్ తో చికిత్స పొందుతూ 26 మంది మరణించారు.