Home » covid-19 cases in india
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన COVID-19 కేసుల సంఖ్య 4,34,18,839కి చేరుకుంది. కొవిడ్ తో చికిత్స పొందుతూ సోమవారం ఒక్కరోజే 27 మంది మరణించారు.
భారత్లో కోవిడ్(covid-19) ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటూ రెండువేలకుపైగా అదనంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,249 మంది కో�
ఇండియాలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కొవిడ్ ముప్పు మరోసారి ఉప్పెనలా ముంచుకొస్తుందన్నభయాందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్నపాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయ�
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆది, సోమ వారాల్లో 3వేల మార్క్ దాటిన కొవిడ్ కేసులు.. మంగళవారం తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో..
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 36 మంది వైరస్ బారిన పడ్డారు. 29 వేల 731 శాంపిల్స్ పరీక్షించగా...184 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.
లాక్డౌన్ అమలుతో తగ్గుతున్న కొవిడ్ కేసులు..
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత మామూలుగా లేదు. రోజురోజుకూ భారీగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. మే నెలలో కరోనా విశ్వరూపం చూపనుందని అధ్యనాలు చెబుతున్నాయి. దీంతో అందరిలోనూ భయాందోళన నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్
COVID-19 vaccination centre : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్లు విధించాయి. పలు ప్రాంతాల్లో ఆంక్షలు, కర్ఫ్యూలు విధించాయ�
రూపం మార్చుకున్న కరోనా… ఇదే అందరికీ హెచ్చరిక