Home » Covid-19 cases
Andhra Pradesh Coronavirus Live Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది.. వైరస్ క్రమక్రమంగా పట్టణాల నుంచి గ్రామాల్లోకి వేగంగా వ్యాపిస్తోంది. మొన్నటివరకూ తగ్గినట్టుగా కనిపించినా కరోనా వైరస్ ఏపీలో గేర్ మార్చేసింది. పట్టణాల నుంచి గ్రామాల్లోకి వ్యాపిం�
భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా-బ్రెజిల్ కంటే దేశంలో రోజూ ఎక్కువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో 69,878 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇదే సమయంలో 945 మంది చనిపోయారు. ప్రపంచంలో ఒక రోజులో అత్యధిక కరో�
దేశంలో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉండగా మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతూ ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. దేశంలో లేటెస్ట్గా ఒక్క రోజులో 1007 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో వెయ్యికి పైగా మరణాలు నమోదు కావ
కరోనా వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 22 లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 22 లక్షల 15 వేల 74 మందికి కరోనా సోకింది. వీరిలో 44,386 మంది మరణించగా, 15 లక్షల 35 వేల మంది
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్లాస్మా దానం చేసిన పోలీసులను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. కరోనా సోకకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్లాస్మా డొనేట్ చేసిన పోలీసులకు ఆయన సన్మానించారు. కరోనాను జయించి ప్లాస్మా దానం చేసిన సైబరాబాద్ పోల�
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా ఇంటికి పరిమితమయ్యారు.. కరోనా వ్యాప్తి ప్రారంభమై ఆరు నెలలు అవుతోంది.. అప్పటినుంచి విద్యాసంస్థలన్నీ మూతపడే ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలన్ని మూసి వేయడంతో విద్యార్థుల విద్యాసంవత్సరం కూడా వెనుకబడిపోతోందనే ఆందో�
కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా తాళాలు పడిన బార్లు ఎప్పుడు తెరుచుకుంటాయి ? ఒక్కో పెగ్గు కొడుతూ..తమ దోస్తులతో ఎప్పుడు ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్న వారి కలలు నెరవేర్చింది ప్రభుత్వం. బార్లు ఓపెన్ చేసుకొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిబంధనల
దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కారణంగా, పరిస్థితి భయంకరంగా మారిపోయింది. అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సంక్రమణ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో సుమారు 20 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, భారతదేశంలో మొత్తం కేసుల్లో 38
ప్రపంచమంతా కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. కరోనా పంజా నుంచి తప్పించుకునే పరిస్థితులు లేవు.. కంటికి కనిపించని శత్రువులా మనుషుల ప్రాణాలను బలితీసుకుంటోంది. కరోనా వైరస్ లక్షణాలు సాధారణ ఫ్లూ �
భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న వేగం ఇప్పుడు అమెరికా, బ్రెజిల్ మాదిరిగానే మారుతోంది. కరోనా కారణంగా భారత జనాభాలో కనీసం సగం మంది ప్రస్తుతం వివిధ రకాల లాక్డౌన్లో ఉన్నారు. అయినప్పటికీ దేశంలో కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య �