Home » Covid-19 cases
కొత్త కరోనా వైరస్ పూర్తిగా నిర్మూలించలేమని చైనా టాప్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రతి ఏడాదిలోనూ ఇతర ఫ్లూల మాదిరిగానే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 17 ఏళ
భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ఒక్క ముంబైలోనే కరోనా కేసుల తీవ్రత అత్యధికంగా ఉంది. ఇప్పటివరకూ ఏ భారతీయ నగరాల్లో కూడా నమోదు కాని పాజిటివ్ కేసులు ముంబైలో నమోదయ్యాయి. అత్యధికంగా 5,500
గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ కరోనా హాట్ స్పాట్లుగా మారిపోయాయని నిపుణులు అంటున్నారు. శుక్రవారం నీతి అయోగ్ సభ్యుడు మెడికల్ మేనేజ్మెంట్పై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపి కీలక విషయాలు చెప్పారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో సడలింపు ఇస్తోంది. కరోనా హాట్ స్పాట్, కంటైన్ మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో నిబంధనలను సడలింపు చేసింది.
ప్రపంచంలో తొలుత కరోనా వైరస్ ఉద్భవించిన చైనాలో కరోనా కేసులపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు సైతం చైనా చెప్పే కరోనా లెక్కలను నమ్మే పరిస్థితి లేదు. కరోనా ముందుగా వ్యాప్తి చెందిన చైనాలో కరోనా కేసుల కంటే ఇతర ప్రపంచ దేశాల్లో కర�
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ నాలుగు జిల్లాలను అసలు వదలడం లేదు. ఆ జిల్లాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతోంది. అర్బన్ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 13 జిల్లాల ఏపీలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే 66.06 శాతం కేసులు నమోదయ�
ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే.. వైరస్ అంటించిన చైనా మాత్రం సామాజిక దూరాన్ని పక్కన పెట్టేసింది. కరోనా నియంత్రణలో ప్రధాన ఆయుధమైన భౌతిక దూరాన్ని పట్టించుకోలేదు. కరోనా వ్యాప్తితో మూతపడిన ఓ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ము�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కానీ, కొన్ని జిల్లాల్లో కరోనా నుంచి కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇతర జిల్లాల్లో కంటే విశాఖపట్నంలో 76 శాతం రికవరీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో అత్యధికంగా విశాఖ టాప్ రేటులో న
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినప్పటికీ పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు వస్తున
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా కూడా కరోనా దెబ్బకు అల్లాడిపోతోంది. కరోనా సోకిన వేలాదిమంది మృతిచెందారు.. లక్షల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రోజురోజుకీ క