Home » Covid-19 cases
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకూ 22 దేశాలలో ఒక్కొక్కటి 10వేల కంటే ఎక్కువ COVID-19 కేసులు నమోదయ్యాయి. వాటిలో భారతదేశం ఒకటిగా చెప్పవచ్చు. కానీ ఈ దేశాలతో పోలిస్తే భారతదేశ పురోగతి నెమ్మదిగా ఉంది. దేశంలో కరోనా కేసుల టెస్టింగ�
లాక్ డౌన్ పొడిగింపుపై ఏపీ సీఎం జగన్ ప్రతిపాదన అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోబోతున్నారా? అందుకే దేశాన్ని మూడు జోన్లగా విభజించనున్నట్టు ప్రకటించారా? కరోనా ప్రభావిత ప్రాంతాల్లోనే లాక్ డౌన్ కొనసాగించి.. కరోనా కేసులు తక్కువ లే
ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నింటినీ మూయించింది. ప్రభుత్వాలు తల పట్టుకునేలా చేస్తుంది. భారతదేశం మార్చి 25నుంచి లాక్ డౌన్ ప్రకటించి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. అయినా శనివారం రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం, భారీగా మృత్యువాత పడటంతో ఎన్నడ�
కరోనా మహమ్మారి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ స్థాయిలోనే మన దేశంపై ప్రభావం చూపిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 6727కి చేరుకున్నాయి. కరోనా వైరస్ బారిన పిడి ఇప్పటి వరకు 231 మంది చనిపోయారు. వైరస్ బారి నుంచి 596 మంది కోలుకోగా.. మహారా
లాక్ డౌన్ పొడిగిస్తారా ? లేక ఎత్తేస్తారా ? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటివి ఎన్నో సందేహాలు.. ఇప్పటికే ఆర్థికంగా దేశం దెబ్బ తినింది. ఈ క్రమంలో కీలక విషయం బయటకు వస్తుంది. కరోనావైరస్(కోవిడ్ -19 వ్యాధి) కేసులు లేని జిల్లాల్�
ఓ వైపు విదేశాల నుంచి వచ్చిన వారిలో నెమ్మదిగా కరోనా లక్షణాలు బయటపడి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మెల్లగా పెరుగుతున్న సమయంలో ఇప్పుడు ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ఈనెల 13-15 మధ్యన ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశానికి వివిధ రాష్ట్రాల
భయం నిజమైంది.. ఊహించినట్టుగానే తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తెలంగాణలో తొలి కరోనా బాధితుడు మృతిచెందాడు. మృతిచెందిన వ్యక్తి ఇటీవలే ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థన చేసినట్టుగా తమకు సమాచారం ఉందని శనివారం (మార్చి 28, 2020) రాష్ట
కరోనా వైరస్.. ప్రపంచంపై విరుచుకుపడుతోంది.. ఇప్పటికే 173 దేశాల్లో ఈ మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 19వేల కొత్త కేసులు నమోదవగా.. ఏకంగా 944మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వా�
భారతదేశంలో కరోనా వైరస్ Covid-19 నెమ్మదిగా విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 62 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనాను నివారించేందుకు భారత్ తీవ్ర స్థాయిలో పోరాడుతోంది. భారత్ నుంచి చైనా, ఇటలీ, ఇర