Covid-19 cases   

    కరోనావైరస్ అధికారిక డేటా కంటే ఆరు రెట్లు ఎక్కువ.. ఇటలీ సర్వే

    August 4, 2020 / 11:33 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కరోనా ప్రారంభంలో ఇటలీ కరోనా కేసులతో తీవ్రంగా దెబ్బతిన్నది. కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూనే ఉన్నాయి. కరోనా అధికారిక లెక్కల్లో అసలైన గణాంకాలకు సరిపోలడం లేదు. ఇటలీలో దాదాపు 1.5 మిల�

    భయపెడుతున్న గణాంకాలు: నిమిషానికి 36మందికి కరోనా.. గంటకు 32కి పైగా మరణాలు

    July 30, 2020 / 01:46 PM IST

    కరోనా వైరస్ గణాంకాలు దేశంలో భయంకరంగా కనిపిస్తున్నాయి. భారతదేశంలో సంక్రమణ ఇప్పటికీ అమెరికా, బ్రెజిల్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ, సంక్రమణ పెరుగుతున్న రేటు ఆందోళన కలిగిస్తుంది. గత 24గంటల్లో అంటే బుధవారం (29 జులై 2020) ఉదయం 8 గంటల నుంచి గురువారం(30 జులై 202

    కరోనా టెర్రర్: 24 గంటల్లో 2.8లక్షల కేసులు..

    July 30, 2020 / 09:24 AM IST

    కరోనా వైరస్ భీభత్సం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలోని 213 దేశాలు మరియు ప్రాంతాలు కరోనా ప్రభావితం అయి ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్, ఇండియా వంటి దేశాలలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 2.80 లక్

    ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కల్లోలం… తూర్పుగోదావరిలో 994 కేసులు

    July 18, 2020 / 04:38 PM IST

    ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్క తూర్పుగోదావారి జిల్లాలోనే కొత్తగా 994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో కొత్తగా 3,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 52 మంద

    ఏపీలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 2,412 పాజిటివ్ కేసులు

    July 15, 2020 / 04:16 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులతో కల్లోలం సృష్టిస్తోంది. ఏపీలో గత 24 గంటల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. 22, 197 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. వారిలో 2,412 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 805 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్య�

    కాయ్ రాజా కాయ్.. కరోనాపై బెట్టింగ్‌లు..

    July 14, 2020 / 12:54 PM IST

    కాయ్ రాజా కాయ్ అంటూ కరోనాపై కూడా బెట్టింగ్‌లు పెట్టేస్తున్నారు బాబోయ్.. రాజకీయాలు, సినిమా, క్రికెట్‌ ఇలా అన్నింట్లో జోరుగా నడిచే బెట్టింగులు.. ఇప్పుడు కరోనా సమయంలో కూడా సాగుతున్నాయి. వాస్తవానికి బెట్టింగుల జోరు ఎక్కువగా ఉండేది ఐపీఎల్ సీజన్‌

    పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేస్తున్నారా? జాగ్రత్త.. ఈ తప్పు చేయొద్దు!

    July 1, 2020 / 10:40 PM IST

    ప్రపంచమంతా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది. బయటకు వెళ్తే చాలు.. ముఖానికి మాస్క్ ధరించి వెళ్తున్నారు. చేతులను శానిటైజ్ చేసుకుంటున్నారు. ష

    ఏపీలో కొత్తగా 439 కరోనా కేసులు.. జిల్లాలవారీగా లెక్కలు ఇవే!

    June 21, 2020 / 07:33 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 24,451 శాంపిళ్లను పరీక్షించగా మరో 439 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 24 గంటల్లో 151 మంది కరోనా �

    ఏపీలో 24 గంటల్లో 36 కరోనా కేసులు 

    May 14, 2020 / 06:52 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొవిడ్-19 పరీక్షల్లో 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 2100 పాజిటివ్ కేసుల్లో 1192 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 48 మంది మరణించారు. ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్నవారి సంఖ్య 860మందిగా ఉన�

    కరోనా లేటెస్ట్ అప్‌డేట్: దేశంలో 70వేలకు చేరుకున్న కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో..!

    May 12, 2020 / 04:54 AM IST

    దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ చివరి వారంలోకి భారత్ ప్రవేశిస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్‌డౌన్ తర్వాత ఏం చేద్దాం అనే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరారు. ఇదిలా ఉంటే భారతదేశం 70వేల COVID-19 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం కరోనావ

10TV Telugu News