Home » Covid-19 cases
కరోనా మొదటి, రెండో దశలో ముంబైని వణికించిన కరోనా వైరస్ మళ్లీ కోరలు చాచుతోంది. కేసులు అత్యంత కనిష్టానికి చేరుకుంటున్నాయని భావిస్తున్న సమయంలో కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం ఆందోళనకు
ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ రాగా దేశంలో మూడో వేవ్ వస్తుందేమో అనే టెన్షన్ కనిపిస్తుంది.
భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) నెమ్మదిగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కోవిడ్ కేసులు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి.
తెలంగాణలో నిన్నకొత్తగా 203 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 160 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
విదేశాల నుంచి శ్రీకాకుళం వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్..?
తాజాగా అందిన సమచారం ప్రకారం వీరిలో ఒకరికి ఒమిక్రాన్ నెగిటివ్గా వైద్యులు నిర్ధారించారు. ఈ మహిళ బ్రిటన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 9216మందికి కరోనా సోకగా,మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. గత 24 గంటల్లో 391 కరోనా మరణాలు నమోదుకాగా,ఇప్పటివరకు
చాలా మంది ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరంతా క్యాంపస్ హాస్టళ్లలోనే క్వారంటైన్లో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 215 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కాస్త తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ పంజా విసురుతోంది కరోనా మహమ్మారి.