Home » Covid-19 cases
దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మునుపటి రోజు కంటే ఈరోజు కేసులు కాస్త పెరిగాయి.
కొండచరియలు విరిగిపడడం, వరద ప్రవాహం పోటెత్తడంతో కేరళ రాష్ట్రం అతాలకుతలమైంది. ఆలయానికి వచ్చిన భక్తులు జాగ్రత్తగా ఉండాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక సూచనలు చేసింది.
కొద్ది నెలల క్రితం కరోనా హాట్ స్పాట్ గా ఉన్న ముంబైలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
కరోనా వ్యాక్సిన్లు వచ్చేశాయి.. ఇక కరోనావైరస్ అంతమైనట్టే అనుకున్నాం.. కానీ, వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. కరోనావైరస్ నిరోధించే సామర్థ్యం వ్యాక్సిన్లకు ఉందా? అనే అనుమానం కలుగక మానదు. కరోనా టీకా తీసుకున్నవారి ద్వా�
కేరళలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.4 లక్షలు దాటింది. గత కొద్దిరోజులుగా రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో శనివారం ఇచ్చిన 46.38లక్షల డోసుల టీకాలతో కలిపి దేశంలో టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 40 కోట్లు మార్కును దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
కులు,మనాలీ,ముస్సోరి వంటి పర్యాటక ప్రాంతాలు మరియు సిటీ మార్లెట్లలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు తిరుగుతున్న ఫొటోలు ఇటీవల బయటికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీపై దీనిపై స్పందించారు.
అత్యల్ప సంఖ్యలో నమోదైన కరోనా కేసులు.. ఢిల్లీకి ఊరట కలిగించాయి. 2021 సంవత్సరంలోనే అత్యంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గిపోతోంది. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 674 మందికి కరోనా సోకింది. 45 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 65 వేల 244 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 269 మంది చనిపోయారు.
కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఏపీ సర్కార్కు మేఘా ఇంజినీరింగ్ సంస్థ సాయం చేసింది. ఏపీ రాష్ట్రానికి మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను మేఘా అందజేసింది.