Home » Covid-19 cases
మహారాష్ట్రలో కరోనా తగ్గుముఖం పట్టింది. భారీగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. శనివారం (జూన్ 5) కొత్తగా 13,659 కరోనా కేసులు నమోదయ్యాయి.
Covid-19 Cases: ఢిల్లీలో శనివారం మార్చి 15 తర్వాత అత్యంత తక్కువగా 414 కొవిడ్-19 కేసులు మాత్రమే నమోదైయ్యాయి. గడిచిన 24గంటల్లో నమోదైన కేసులతో కలిపి ఢిల్లీలో యాక్టివ్ కేసులు 6వేల 731 మాత్రమే ఉన్నాయి. పాజిటివిటీ రేటు 0.53శాతం తగ్గిపోయింది. మార్చి 15న నమోదైన 368కేసుల తర్
కర్ణాటకలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు.
విద్యార్థుల పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవడంలో ఏపీ సర్కార్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామన్న జగన్ సర్కార్.. ఆ తర్వాత కాస్త దిగొచ్చింది. ఇంటర�
చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
రెండు నెలలకు పైగా దేశరాజధానిని వణికించిన కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం అదుపులోకి వచ్చింది.
కర్ణాటకలోని కలబురగి జిల్లాలో రోజురోజుకీ కేసుల తీవ్రత పెరిగిపోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం పూర్తి లాక్ డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది.
కొవిడ్-19 థర్డ్ వేవ్ పొంచి ఉందని హెచ్చరికలు విస్తరించే లోపే ముంచుకొచ్చింది. రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పిల్లలపై కరోనా దాడి మొదలైంది. మహారాష్ట్రాలోని అహ్మద్ నగర్లో 3రోజుల్లోనే 248కి పాజిటివ్..
2020 నుంచి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి 2021లో మరింత మహమ్మారిగా రూపుదాల్చింది. 2020 మొత్తం ఏడాదిలో కంటే ఈ ఒక్క ఏడాదిలోనే అత్యంత ఎక్కువ కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 20 వేలకు పైబడి కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల వ్యవధిలో 12 వేల 994 మందికి కరోనా సోకింది.