-
Home » COVID-19 deaths
COVID-19 deaths
భారత్లో కరోనా కల్లోలం.. 2,710కి పెరిగిన కేసులు.. 7 మరణాలు.. కేరళలోనే అత్యధికం..!
May 31, 2025 / 05:37 PM ISTCovid-19 Cases : భారత్లో కోవిడ్-19 కేసులు 2,710కి పెరిగాయి. 7 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఎక్కువగా కోమోర్బిడిటీలే ఉన్నారు.
China Covid-19 Deaths : చైనాలో కరోనా విలయం.. 2ఏళ్ల తర్వాత మొదలైన కరోనా మరణాలు..!
March 19, 2022 / 11:15 AM ISTChina Covid-19 Deaths : చైనాలో మళ్లీ కరోనా విలయం సృష్టిస్తోంది. దాదాపు రెండేళ్లు తర్వాత చైనాలో కొత్తగా రెండు కరోనా మరణాలు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
Spain COVID-19 : స్పెయిన్లో 90,000 కొవిడ్ మరణాలు..కొత్తగా 3లక్షల పాజిటివ్ కేసులు
January 11, 2022 / 12:32 PM ISTస్పెయిన్లో కోవిడ్ మరణాలు 90 వేలకు చేరుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
COVID 19 : ఏపీలో కరోనా..కొత్త కేసులు మాత్రమే, మరణాల్లేవు
November 27, 2021 / 06:34 PM IST24 గంటల వ్యవధిలో 248 మందికి కరోనా సోకింది. ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
India’s Covid-19 Deaths : భారత్ లో కరోనా మరణాలు..ప్రభుత్వ లెక్కల కంటే పది రెట్లు అధికం
July 20, 2021 / 03:05 PM ISTభారత్ లో కోవిడ్ కాలంలో సంభవించిన మరణాల సంఖ్యపై ఓ అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.
Delhi Covid Deaths: ఢిల్లీలో నెలల తర్వాత సున్నా కొవిడ్ మృతులు
July 19, 2021 / 07:02 AM ISTDelhi Covid Deaths: దేశ రాజధానిలో కొన్ని నెలల తర్వాత కొవిడ్ మృతుల సంఖ్య ‘సున్నా’గా నమోదైంది. ఢిల్లీ హెల్త్ డిపార్ట్మెంట్ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. 51 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా,…
COVID-19 deaths: బ్రెజిల్లో 5లక్షల మందికి పైగా చనిపోయారు.. కానీ లాక్డౌన్ పెట్టట్లేదు.. కారణం ఏంటీ?
June 20, 2021 / 01:28 PM ISTBrazil COVID-19 : వ్యాక్సిన్లు వేయడంలో ఆలస్యం కావడం.. సామాజిక దూరానికి సంబంధించిన చర్యలకు ప్రభుత్వం నిరాకరించడంతో బ్రెజిల్లో మరణాలు విపరీతంగా నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఐదు లక్షల మార్క్ను దాటిన రెండవ దేశంగా బ్రెజిల్…
మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 920మంది మృతి
May 5, 2021 / 09:15 PM ISTమహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ,మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
Mask : కరోనాకు తొలి మందు మాస్కే.. దీంతో 87శాతం మరణాలు తగ్గుతాయి
May 5, 2021 / 07:03 PM ISTకరోనా నుంచి రక్షణకు మాస్క్.. రక్షణ కవచంగా పని చేస్తుంది. కోవిడ్ కు మొదటి మందు కూడా మాస్కే. ఈ వాస్తవం తెలిసినా ప్రజలు నిర్లక్ష్యం వీడటం లేదు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మాస్కు…
India Corona : దేశంలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 3వేల 645 మంది మృతి
April 29, 2021 / 09:54 AM ISTదేశంలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది. నిన్న(ఏప్రిల్ 28,2021) ఒక్కరోజే ఏకంగా 3వేల 645మంది కోవిడ్ తో చనిపోవడం కరోనా విలయానికి…