-
Home » COVID-19 deaths
COVID-19 deaths
భారత్లో కరోనా కల్లోలం.. 2,710కి పెరిగిన కేసులు.. 7 మరణాలు.. కేరళలోనే అత్యధికం..!
Covid-19 Cases : భారత్లో కోవిడ్-19 కేసులు 2,710కి పెరిగాయి. 7 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఎక్కువగా కోమోర్బిడిటీలే ఉన్నారు.
China Covid-19 Deaths : చైనాలో కరోనా విలయం.. 2ఏళ్ల తర్వాత మొదలైన కరోనా మరణాలు..!
China Covid-19 Deaths : చైనాలో మళ్లీ కరోనా విలయం సృష్టిస్తోంది. దాదాపు రెండేళ్లు తర్వాత చైనాలో కొత్తగా రెండు కరోనా మరణాలు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
Spain COVID-19 : స్పెయిన్లో 90,000 కొవిడ్ మరణాలు..కొత్తగా 3లక్షల పాజిటివ్ కేసులు
స్పెయిన్లో కోవిడ్ మరణాలు 90 వేలకు చేరుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
COVID 19 : ఏపీలో కరోనా..కొత్త కేసులు మాత్రమే, మరణాల్లేవు
24 గంటల వ్యవధిలో 248 మందికి కరోనా సోకింది. ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
India’s Covid-19 Deaths : భారత్ లో కరోనా మరణాలు..ప్రభుత్వ లెక్కల కంటే పది రెట్లు అధికం
భారత్ లో కోవిడ్ కాలంలో సంభవించిన మరణాల సంఖ్యపై ఓ అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.
Delhi Covid Deaths: ఢిల్లీలో నెలల తర్వాత సున్నా కొవిడ్ మృతులు
Delhi Covid Deaths: దేశ రాజధానిలో కొన్ని నెలల తర్వాత కొవిడ్ మృతుల సంఖ్య ‘సున్నా’గా నమోదైంది. ఢిల్లీ హెల్త్ డిపార్ట్మెంట్ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. 51 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా, కొవిడ్ మృతులు ఒక్కటి కూడా సంభవించకపోవడం విశేషం. చివరిసా�
COVID-19 deaths: బ్రెజిల్లో 5లక్షల మందికి పైగా చనిపోయారు.. కానీ లాక్డౌన్ పెట్టట్లేదు.. కారణం ఏంటీ?
Brazil COVID-19 : వ్యాక్సిన్లు వేయడంలో ఆలస్యం కావడం.. సామాజిక దూరానికి సంబంధించిన చర్యలకు ప్రభుత్వం నిరాకరించడంతో బ్రెజిల్లో మరణాలు విపరీతంగా నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఐదు లక్షల మార్క్ను దాటిన రెండవ దేశంగా బ్రెజిల్ నిలిచింది. ప్రాణాంతక వ్యాది వ్
మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 920మంది మృతి
మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ,మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
Mask : కరోనాకు తొలి మందు మాస్కే.. దీంతో 87శాతం మరణాలు తగ్గుతాయి
కరోనా నుంచి రక్షణకు మాస్క్.. రక్షణ కవచంగా పని చేస్తుంది. కోవిడ్ కు మొదటి మందు కూడా మాస్కే. ఈ వాస్తవం తెలిసినా ప్రజలు నిర్లక్ష్యం వీడటం లేదు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మాస్కు పెట్టుకుంటే 87శాతం మరణాలు తగ్గుతాయని అధ్యయనాలు కూడా చెబుతున్న�
India Corona : దేశంలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 3వేల 645 మంది మృతి
దేశంలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది. నిన్న(ఏప్రిల్ 28,2021) ఒక్కరోజే ఏకంగా 3వేల 645మంది కోవిడ్ తో చనిపోవడం కరోనా విలయానికి అద్దం పడుతుంది. ఇక 3లక్షల