Home » Covid-19 hospitals
కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని కాటేసింది. వరుసగా ఐదుగురిని కరోనా బలితీసుకుంది. కన్నతల్లిని కూడా పొట్టనబెట్టుకుంది. ఆమె కూడా కరోనాతోనే.. ఇలా రెండు వారాల వ్యవధిలో ఆమెతో పాటు ఐదుగురు కొడుకులు కరోనాతో మరణించారు. ఈ ఘటన జార్ఖండ్లోని ధన్బాద్లోని
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది. ప్రస్తుతం 397 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 11 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వణికిస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో కరోనా వ్యాప్తి ప్రభావం తక్కువగానే కనిపిస్తోంది. కొన్నిరాష్ట్రాల్లో మాత్రం క�