-
Home » COVID-19 in India
COVID-19 in India
Covid -19 Cases: దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. 24గంటల్లో 6వేలకుపైగా కొత్త కేసులు
గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయిలో 24గంటల్లో కరోనా కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
Covid-19: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో 3824 కొత్త కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావటం 184 రోజుల తరువాత ఇదే తొలిసారి.
COVID-19 UPDATE: దేశంలో 2,149 కరోనా యాక్టివ్ కేసులు: కేంద్రం
దేశంలో కొత్తగా 104 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నాయని చెప్పింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.8 శాతం ఉన్నట్లు తెలిపింది. కరో�
COVID-19 In India: దేశంలో కొత్తగా 170 కరోనా కేసులు: కేంద్రం
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగానే నమోదవుతోంది. కొత్తగా 170 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 52 తగ్గి 2,371కి చేరిందని వివరించింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,80,094) చేర�
India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. ఒకేరోజు 45మంది మృతి..
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత నాలుగు రోజులుగా 15వేల మార్క్ కు దిగువగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 4.59లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,906 మందికి కొవిడ్ సోకింది.
Vaccination In India : 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా..ఎప్పటి నుంచి అంటే
12 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ఫిబ్రవరి చివరి నాటికి గానీ, మార్చ్ తొలి వారంలో గానీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి...
Covid In India : కోవిడ్ విజృంభణ..రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ
దేశంలో కోవిడ్ కేసులు కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ పక్క వైరస్ అడ్డుకట్టకు
Covid Victims : మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే..కోవిడ్తో చనిపోయిన ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదు
కరోనా మృతుల కుటుంబాలకు అందించాల్సిన పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది...
Third Covid Wave : భారత్లో అక్టోబర్, నవంబర్ మధ్య నెలల్లో గరిష్ఠానికి థర్డ్ వేవ్! : ఐఐటీ సైంటిస్ట్
భారతదేశంలో కొవిడ్-19 థర్డ్ వేవ్.. అక్టోబర్, నవంబర్ మధ్య గరిష్ట స్థాయికి చేరుకోవచ్చునని ఐఐటీ సైంటిస్టు వెల్లడించారు. కానీ, సెకండ్ వేవ్ కన్నా థర్డ్ వేవ్ చాలా తక్కువ తీవ్రత ఉండొచ్చు.
దేశ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు