Home » Covid-19 New Cases
దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భారీగా కొత్తకేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 8,329 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40వేలు దాటింది. కొవిడ్ తో చికిత్స పొందుతూ శుక్రవార�
దేశంలో ఫోర్త్ వేవ్ మొదలైనట్లు కనిపిస్తోంది. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో మంగళవారం 1,247 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోల్చితే 43శాతం....
దేశంలో కరోనావైరస్ క్రమంగా తగ్గుతోంది. 2022 ఏడాది జనవరిలో కన్నా ఈ ఫిబ్రవరిలోనే కరోనా మరణాల సంఖ్య భారీగా పెరిగాయి. కరోనా మరణాల సంఖ్య 15వేలు దాటింది.
తెలంగాణలో కొత్తగా 204 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,522కి చేరింది. నిన్న(మార్చి 15,2021) రాత్రి 8 గంటల వరకు 60వేల 263మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24గంటల్లో కొవిడ్తో మరో ఇద్దరు చనిపోయారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజూ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే సోమవారం(మార్చి 15,2021) ఇండియాకు కాస్త రిలీఫ్ దక్కింది. కొత్త కేసులు కాస్త తగ్గాయి.
భారతదేశంలో కరోనా మళ్లీ కోరలు చాసింది.. మహారాష్ట్ర సహా ఏడు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే రోజువారీ కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయి.