-
Home » covid 19 patients
covid 19 patients
Telugu States : ప్రైవేటు ఆసుపత్రుల ఫీజుల దందా..తెలుగు ప్రభుత్వాలు సీరియస్
May 28, 2021 / 01:17 PM ISTతెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ రోగుల నుంచి అందినకాడికీ దోచుకుంటున్నాయి. ఒక్కో పేషెంట్కు లక్షల బిల్లులు వేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తిపై రెండు ప్రభుత్వాలు సీరియస్ అయ్యాయి. కోవిడ్ రోగుల…
Sonu Sood : ఈ సమయంలో నా తల్లిదండ్రులు బతికుంటే నా హృదయం ముక్కలయ్యేది, సోనూసూద్
May 24, 2021 / 12:01 PM ISTSonu Sood : కరోనా కష్టకాలంలో బాధితులకు ఆపద్బాంధవుడిలా మారాడు నేషన్ రియల్ హీరో సోనూసూద్. గతేడాది లాక్డౌన్ నుంచి సామాన్య ప్రజల కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నాడు. అడిగిన వారందరికి సాయం చేస్తున్నాడు. బెడ్లు,…
Black Fungus : షాకింగ్.. బ్లాక్ ఫంగస్ ముప్పు పురుషులకే ఎక్కువ.. ప్రతి వందమందిలో 31మరణాలు
May 22, 2021 / 06:08 PM ISTదేశంలో కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) కేసులూ పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్నాం అని ఆనందించే లోపే బ్లాక్ ఫంగస్ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. కాగా, మరో…
Remdesivir : ఈ చిన్నపాటి జాగ్రత్తలతో.. నకిలీ రెమ్డెసివిర్ను ఇట్టే గుర్తించొచ్చు..
April 27, 2021 / 08:16 AM ISTIdentify Fake Remdesivir : కరోనా రోగులకు అందించే వైద్య చికిత్సలో అత్యంత కీలకంగా మారిన డ్రగ్ రెమ్డెసివిర్ ఇంజక్షన్. ఇదో యాంటీ వైరల్ డ్రగ్. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరగడంతో.. మార్కెట్లో…
Covid Dust : షాకింగ్.. ధూళిలో నెల రోజుల వరకూ కరోనావైరస్ మనుగడ
April 16, 2021 / 04:29 PM ISTసెకండ్ వేవ్ లో కరోనావైరస్ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. రోజురోజుకి మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా కరోనావైరస్ మహమ్మారి జనాలకు నిద్ర లేకుండా…
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం, ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కరోనా బాధితుడు ఆత్మహత్య
August 20, 2020 / 09:27 AM ISTతూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ ఆస్పత్రి నాలుగో అంతస్థు నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు…
ఆ లక్షణముంటే జాగ్రత్త, కరోనా కావొచ్చు, డాక్టర్ల హెచ్చరిక
August 6, 2020 / 09:08 AM ISTకరోనా లక్షణాలు ఏంటి అనే దానిపై రోజు రోజుకు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ముందు దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలుంటే వాటిని కరోనాగా గుర్తించేవారు. ఆ తరువాత అందులో అనేక కొత్త…
కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరీపీ పనిచేస్తుంది..కేజ్రీవాల్ కీలక నిర్ణయం
April 24, 2020 / 08:07 AM ISTకరోనా పేషెంట్లకు ఫ్లాస్మా థెరపీ ప్రయోగం మంచి ఫలితాలనిస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గడిచిన 4రోజులుగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్(LNJP) లో కరోనా వైరస్ సోకి ఆరోగ్యం…
కరోనా సోకినా లక్షణాలు ఎందుకు కనిపించడం లేదు? సైంటిస్టులు చెప్పిన రెండు కారణాలు ఇవే!
April 20, 2020 / 06:01 AM ISTప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. భారతదేశంలో కరోనావైరస్ ఉన్నవారిలో 80 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం అని దేశంలోని అత్యున్నత వైద్య పరిశోధన…