Home » covid 19 patients
తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ రోగుల నుంచి అందినకాడికీ దోచుకుంటున్నాయి. ఒక్కో పేషెంట్కు లక్షల బిల్లులు వేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల కాసుల కక్కుర్తిపై రెండు ప్రభుత్వాలు సీరియస్ అయ్యాయి. కోవిడ్ రోగుల నుంచి అ
Sonu Sood : కరోనా కష్టకాలంలో బాధితులకు ఆపద్బాంధవుడిలా మారాడు నేషన్ రియల్ హీరో సోనూసూద్. గతేడాది లాక్డౌన్ నుంచి సామాన్య ప్రజల కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నాడు. అడిగిన వారందరికి సాయం చేస్తున్నాడు. బెడ్లు, ఆక్సిజన్, మందులు.. ఇలా ఏది అడిగినా వెంట�
దేశంలో కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) కేసులూ పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్నాం అని ఆనందించే లోపే బ్లాక్ ఫంగస్ రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. కాగా, మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. బ్లాక్ ఫంగస్
Identify Fake Remdesivir : కరోనా రోగులకు అందించే వైద్య చికిత్సలో అత్యంత కీలకంగా మారిన డ్రగ్ రెమ్డెసివిర్ ఇంజక్షన్. ఇదో యాంటీ వైరల్ డ్రగ్. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరగడంతో.. మార్కెట్లో ఈ ఇంజక్షన్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో దీన్ని క్యాష్ చేసుకు
సెకండ్ వేవ్ లో కరోనావైరస్ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. రోజురోజుకి మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా కరోనావైరస్ మహమ్మారి జనాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇది ఇలా ఉంటే, తాజా�
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ ఆస్పత్రి నాలుగో అంతస్థు నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు శ్రీనివాసరావు(40) రా�
కరోనా లక్షణాలు ఏంటి అనే దానిపై రోజు రోజుకు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ముందు దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలుంటే వాటిని కరోనాగా గుర్తించేవారు. ఆ తరువాత అందులో అనేక కొత్త లక్షణాలు వచ్చి చేరాయి. కరోనా సోకిన రోగుల్లో ఇప్పుడు మరో కొత్త �
కరోనా పేషెంట్లకు ఫ్లాస్మా థెరపీ ప్రయోగం మంచి ఫలితాలనిస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. గడిచిన 4రోజులుగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్(LNJP) లో కరోనా వైరస్ సోకి ఆరోగ్యం విషమంగా ఉన్న 4గురు పేషెంట్లపై ఫ్లాస్మాధెరపీ ప�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. భారతదేశంలో కరోనావైరస్ ఉన్నవారిలో 80 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం అని దేశంలోని అత్యున్నత వైద్య పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త ఒ