Home » COVID-19 restrictions
టొరంటో, సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులు ఆదివారం క్వారంటైన్ లేకుండానే గమ్య స్థానాలకు చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఉన్న హాంకాంగ్, ఇతర దేశాల నుంచి కూడా సందర్శకుల్ని చైనా ఆహ్వానిస్తోంది. గతంలో విదేశీ ప్రయాణికుల విషయంలో చైనా తీవ్ర ఆంక్షలు వ�
యూపీలో కోవిడ్ ఆంక్షలు
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం తమిళనాడుతోపాటు మరో 7 రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన ఆంక్షలను నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. కంటైన్మెంట్ జోన్లు, అలాగే 5 శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు
కేరళలో సగటు టెస్ట్ పాజిటివిటీ రేటు ఇంకా 10 శాతానికి మించి ఉన్న నేపథ్యంలో కేరళలో మరో వారం లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్లు సీఎం పిన్నరయి విజయన్ మంగళవారం(జులై-20,2021)ప్రకటించారు.
ఏపీలో ఎంసెట్ ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం (జూన్ 19)న ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించారు.
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారా? లేదంటే ఆ దేశంలోకి విదేశీయులకు అనుమతి లేదు. వ్యాక్సిన్ రెండు పూర్తి డోసులు తీసుకున్న విదేశీయులకే తమ దేశంలోకి అనుమతిస్తుంది కువైట్..
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో హిమాచల్ ప్రదేశ్ కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. కరోనా ఆంక్షల సడలింపుతో పర్యాటక ప్రాంతమైన సిమ్లాలో పర్యాటకులతో సందడిగా మారింది. జూన్ 14 నుంచి ఆంక్షల సడలింపులు అమల్లోకి రావడంతో పర్యాటకులు పోటెత్తారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్నివారాల్లో కరోనా కేసులు గణనీయంగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించింది.
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పర్వదినం రానేవచ్చింది. ఈ రోజు (మే 14) శుక్రవారం కావడం.. అందులోనూ రంజాన్ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు ముస్లింలు.