Home » COVID-19 RULES
మేడారం జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం కఠినతరం చేసింది. అలాగే కోవిడ్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ స్థలాల్లో చవితి వేడుకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరోనా పరిస్థితుల మధ్య దేశంలో స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి.. సోమవారం (సెప్టెంబర్ 21) నుంచి రాష్ట్రాలవారీగా అన్ని స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. Unlock 4లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు స్కూళ్లు తెరిచేందుకు అనుమతినిచ్చింద�
భారత్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసుల నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలన