Home » COVID-19 treatment
కరోనా కేసులు పెరుగుతున్నాయి..కానీ..ఆసుపత్రులకు మాత్రం రోగులు రావడం లేదు. ఇళ్లలోనే చికిత్స పొందుతున్న వారు 14 శాతం పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో నెల రోజుల్లో 21 శాతం ఇన్ పేషెంట్లు తగ్గుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో 53 శాతం పడకలు ఖాళీగ
కరోనా మహమ్మారి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయి ఉండగా.. వ్యాక్సిన్ కోసం, మందు కోసం శాస్వత పరిష్కారం కోసం పరిశోధకులు నిరంతరాయంగా శ్రమిస్తూ ఉన్నారు. వైరస్ను అడ్డుకొనేందుకు
కోవిడ్-19 ట్రీట్మెంట్ లో ఉపయోగించే కీలక ఔషధం ఫవిపిరవిర్(Favipiravir) ను ముంబైకి చెందిన ఫార్మా కంపెనీ- సిప్లా త్వరలో మార్కెట్లో ప్రవేశపెట్టనుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ( CSIR ) తెలిపింది. వాస్తవానికి తక్కువ ఖర్చుతో కరోనా ఔ�
కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు కోవిడ్ సమీక్షా సమావేశంలో జగన్ వెల్లడించారు. కోవిడ్ చికిత్సకోసం వచ�
ప్రపంచంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశం అమెరికా. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం విలవిలలాడిపోతోంది. భారీ స్థాయిలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. కాగా, కరోనా చికిత్సకు సంబంధించి అమెరికా పరిశోధకులు గంజాయి మొక్కపై దృష్టి పెట్టారు. గంజాయి మొక్క ఏమైనా �
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేపట్టాయి. ఇప్పటికే భారత్ అనుబంధంతో కొన్ని దేశాల్లోని సైంటిస్టులు కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయ�
ఇండియాలో COVID-19కు చేసిన ప్లాస్మా ట్రీట్మెంట్ సక్సెస్ అయింది. ఢిల్లీలో తొలి పేషెంట్ ఇదే పద్ధతిలో చికిత్స అందుకుని కరోనాను జయించాడు. ఏప్రిల్ 4వ తేదీన చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. సాకేత్లోని మ్యా
తబ్లిగీ జమాత్ సభ్యులు ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ వేదికగా సమావేశమైన ఘటనతో కేసుల వ్యాప్తి పెరిగిపోయింది. గత నెల ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం కారణంగానే కేసుల తీవ్రత పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. కారణం అక్కడికి వెళ్లి వచ్చిన వారిలో కరోనా పాజిటి