Home » Covid-19 Vaccination
యావత్ ప్రపంచానికి పెను సవాలు విసురుతున్న కరోనా మహమ్మారిని నాసల్ వ్యాక్సిన్(intranasal vaccine)తో మరింత సమర్థవంతంగా అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ముక్కుద్వారా వేసుకునే నాసల్ వ్యాక్సిన్లు.. వైరస్పై మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు శాస్త్రవే
ప్రపంచమంతా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండగా.. మరికొన్ని దేశాల్లోకి మూడో వేవ్ కొనసాగుతోంది. ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలో కరోనా నాల్గో వేవ్ విజృంభిస్తోంది.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ గురించి ప్రచారం చేయడానికి తానే స్వయంగా వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న చాలామందిలో గుండె సమస్యలు అధిక స్థాయిలో పెరుగుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సినేషన్తో గుండె సంబంధిత సమస్యలకు సంబంధం ఉందని CDC (డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తన నివేదకలో పేర్కొంది.
వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బంగారు నాణెలు, రిఫ్రిజిరేటర్ లతో పాటు ఇతరత్రా వస్తువులు ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. బీహార్ లోని షియోహార్ జిల్లా అధికారులు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ కు ఓ నిబంధన విధించారు.
భారతదేశంలో వందశాతం వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రాల చేతుల్లో ఉన్న 25 శాతం బాధ్యత కూడా కేంద్రమే తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
టీకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, స్లాట్ బుకింగ్ చేసుకొనే వారికి సహకరించాలని తాజాగా..పోస్టాఫీస్ శాఖాధికారులు నిర్ణయించారు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాధ్ ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. 2021, మే 30వ తేదీ ఆదివారం నుంచి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది...
Super spreaders vaccination కరోనా కట్టడే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో లాక్డౌన్ సత్ఫలితాలిస్తోంది. 18గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటుండటంతో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరో పదిహేను రోజుల్లో కరోనా సెకండ్ వేవ్�
18 ఏళ్లు దాటినవారికి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.. కొవిడ్ వ్యాక్సినేషన్ అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.