Home » Covid-19 virus
భారత్లో మరోసారి కరోనా వర్రీ
ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది.
కరోనావైరస్ ఎప్పటికి పోదు.. మనతోనే ఉంటుంది. ఇకపై భవిష్యత్తు తరాలు కూడా ఈ కరోనా మహమ్మారితో కలిసి సహజీవనం చేయాల్సిందే..
డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ కొత్త డెల్టా వేరియంట్తో ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డెల్టా వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? మాస్క్ ఎవరూ ధరించాలి?
దేశంలో కరోనా కేసుల తీవ్రత కంటే ఫంగస్ కేసులు బెంబేలిత్తిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లు వెంటాడుతున్నాయి.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి సెకండ్ వేవ్.. వచ్చే జూలై నాటికి అంతమైపోవచ్చునని అంటున్నారు సైంటిస్టులు. కానీ, కరనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆ కోవలోనే మదనపల్లె పట్టణ సమీపంలోని సుధాకర్ అనే పాడి వ్యాపారి కాస్త వినూత్నంగా ఆలోచించి సురక్షిత పద్ధతిలో పాల కొనుగోలు, అమ్మకాలను సాగిస్తున్నారు.
ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్కు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. తుపాను రూపంలో ప్రకృతి దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో తుఫాన్ వచ్చే సంకేతాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి నీళ్ల ద్వారా వ్యాపించదని తేలింది. గాలిద్వారా మాత్రమే ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, నీళ్ల ద్వారా మాత్రం వ్యాపించదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్ వెల్లడించా�
కరోనా లక్షణాలు కనిపిస్తే చాలు.. వైరస్ సోకిందనే భయంతో చాలామంది కరోనా టెస్టుల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం కరోనా టెస్టుల్లో ఎక్కువగా ర్యాపిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు.. అలాగే ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా చేయించుకుంటున్నారు.