Home » Covid-19
అసలే కరోనా రోజురోజుకీ విజృంభిస్తోంది. కరోనా కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ సమర్థవంతంగా లేకపోవడం కూడా ఆందోళ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నారు.
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న(మార్చి 31,2020) ఒక్క రోజే 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా
తెలంగాణలో రోజుకు రెండు గంటల పాటు మద్యం షాపులు తెరుస్తారని సోషల్ మీడియాలో నకిలీ జీవో క్రియేట్ చేసి ప్రచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ అలజడి రేగింది. అంతా కంట్రోల్ లో ఉంది, కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది, లాక్ డౌన్ నిర్ణయం ఫలితాన్ని ఇస్తోంది అని ప్రభుత్వాలు,
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తి నిరోధానికి దేశంలో 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నారు. జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా వలస కూలీలు, అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వీరితో పాటు ఢిల్లీలోని వేలాద
కరోనా లాక్డౌన్ : విరిళాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు దేవ కట్టా..
కరోనా ఎఫెక్ట్ : ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఇంట్లో కరోనా పరీక్షలు నిర్వహించిన ఆరోగ్య శాఖ అధికారులు..
కరోనా ఎఫెక్ట్ : భారీగా పెరిగిన చికెన్ ధరలు.. స్పందించిన నటుడు, నిర్మాత, పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వాహకుడు బండ్ల గణేష్..
కరోనా అనుమానంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలపై ఉత్తరప్రదేశ్ లో అధికారులు కెమికల్స్ స్ప్రే చేసిన సంగతి తెలిసిందే. వలస కూలీలను రోడ్డుపై కూర్చోపెట్టిన