Home » Covid-19
నిజాముద్దీన్ మర్కజ్ మసీద్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పేరు. ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్
ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు మధ్య తరగతి జీవుల హడావిడి అంతా ఇంతా కాదు.. కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా ఒకటో తారీఖు వచ్చిందంటే వాళ్లకుండే కమిటె మెంట్స్ వాళ్లకు ఉంటాయి. ఒకటో తారీఖు దగ్గరపడటంతో జీతాల వ�
కరోనాపై ఏపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. వేగంగా విస్తరిస్తున్న కరోనా కట్టడికి జగన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ విధించింది. ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చిన �
కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు
కరోనా పంజా విసురుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు షాక్ ఇచ్చారు. జూనియర్ డాక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విధులను బహిష్కరించాలని
కరోనా ఎఫెక్ట్ : మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి భారీగా విరాళాలు..
ఏటీఎంకి వెళ్లి డబ్బు చోరీ చేసిన వాళ్ల గురించి విని ఉంటారు, టీవీల్లో చూసి ఉంటారు. కానీ ఓ యువకుడు ఏటీఎంకి వెళ్లిన చేసిన వెరైటీ దొంగతనం గురించి తెలిస్తే విస్తుపోతారు.
కరోనా ఎఫెక్ట్ : పీఎం కేర్స్ ఫండ్కు విరాళమందించిన యాంకర్ రష్మీ గౌతమ్..
హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక సీసీఎంబీ (Centre for Cellular and Molecular Biology) లో రేపటి నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఇందుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ఐసీఎంఆ
క్వారంటైన్ : సెలబ్రిటీలు తమ వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తప్పేంటి అంటున్న దీపికా పదుకొణె..