Home » Covid-19
కరోనా ఎఫెక్ట్ : నర్సుగా మారి సేవలందిస్తున్న నటి శిఖా మల్హోత్రా..
కరోనా వైరస్ మహమ్మారి విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల కోసం 47 ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతి ఇచ్చింది. ఇకపై ఆ ల్యాబ్ లలో కరోనా
అవసరం ఏంటి? : ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్డౌన్లు మాత్రమే సరిపోవు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. టెస్టులను మరింత విస్తరించడానికి మాత్రమే ఇది సాయపడుతుందని అభిప్రాయపడింది. కానీ, వైరస్ను పరి
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతోంది. డాక్టర్లు చికిత్స చేస్తున్నా కనికా
లాక్డౌన్ ఎఫెక్ట్ : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా ప్రియుడు విష్ణు విశాల్ను మిస్ అవుతున్నానంటూ ట్వీట్ చేసింది..
లాక్డౌన్ సమయంలో రోడ్లపైకి వచ్చారని మందలించిన పోలీసులపై దాదాపు 93మంది కార్మికులు ఎదురుదాడి చేశారు. ఈ ఘటన గుజరాత్లోని సూరత్ సిటీలో జరిగింది. అంతేకాకుండా ఆదివారం రాత్రి గణేశ్ నగర్, తృప్తి నగర్ లో పరిస్థితి దారుణంగా తయారైంది. దాదాపు 500మంది కార�
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా దెబ్బకు వేల సంఖ్యలో చనిపోయారు. ఆ దేశం ఈ దేశం అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. తాజాగా కోవిడ్ 19 వైరస్ మహమ్మారి అమెరికాకు చెందిన ప్రముఖ కంట్రీ సింగర్ జో డిఫీని బలి�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మన దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1071కి పెరిగింది. కరోనాతో 29మంది చనిపోయారు. 942మంది వివిధ ఆసుపత్రుల్�
కరోనా ఎఫెక్ట్ : సినీ వర్కర్స్ సంక్షేమం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 50 లక్షల రూపాయల విరాళం..
కరోనా వైరస్ రోజురోజుకి మరింత వ్యాప్తి చెందుతుండటంతో భారత్ లో కూడా మరణాల సంఖ్య పెరిగిపోతుంది. కానీ పెరిగిపోతున్న కేసులకు చికిత్స చేయడానికి వైద్య పరికరాలు సరిపోవట్లేదు. ముఖ్యంగా మాస్కుల కొరత పెరిగిపోయింది. అందుకని భారత్ కు 3.8మిలియన్ల మాస్�