Home » Covid Cases
కోవిడ్ మరణాల రేటు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. వైరస్ కారణంగా విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి ఉపయోగించే రెమ్డెసివిర్, టోసీలిజుమబ్ లాంటి యాంటీవైరల్ డ్రగ్ లను పెద్ద మొత్తంలో ఆస్పత్రులకు అందుబాటుల�
భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 48,916 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 757 మంది మరణించడంతో మృతుల సంఖ్య 31వేల 358కి పెరిగింది. ద
మానవాళి మనుగడకు ముప్పుగా మారింది కరోనా వైరస్ మహమ్మారి. ఇప్పటికే లక్షలాది మందిని కాటేసింది. కోటిన్నర మంది బాధితులయ్యారు. ఇంకా ఎంతమందిని కరోనా పొట్టన పెట్టుకుందో తెలీదు. ఈ పరిస్థితుల్లో ఇల్లే పదిలం అని యావత్ ప్రపంచం నమ్ముతోంది. ఎవరి ఇంట్లో వా
కరోనా వైరస్ మహమ్మారి మానవాళికి ముప్పుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోటిన్నర మంది ఈ వైరస్ బారినపడ్డారు. లక్షలమందిని కరోనా బలితీసుకుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ప్రాణాంతక వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. అందులో �
భారత్లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 11లక్షల మార్క్ దాటింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 40వేల 425 పాజిటి�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10లక్షలు దాటేసింది. మరణాల సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సమూహ వ్యాప్తి కూడా మొదలైంది. గత మూడు రోజుల్లోనే లక్షకు పైగా కరో�
కరోనా వైరస్ అందర్నీ అష్టకష్టాల పాలు చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీల వరకు ఈ వైరస్ బారిన పడుతున్నారు. దీని కారణంగా కొన్ని రంగాలు పనిచేయకుండా పోయాయి. అందులో సినిమా రంగం కూడ ఒకటి. షూటింగ్స్ లేకపోవడంతో…దర్శక, నిర్మాతలు, హీరోలు �
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకు పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తుంది. లేటెస్ట్గా 1590 మందికి కరోనా పాజిటివ్ రాగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23,902కి చేరుకుంది. రాష్ట్రంలో మరో ఏడుగురు చనిపోగా.. కరోనా మృతుల సంఖ్య 295కి పెరిగింది.
ఇటీవల నమోదైన 25వేల ఫ్రెష్ కేసులు, 600 మృతులతో కలిపి మరో రికార్డు నెలకొల్పింది కరోనా వైరస్. దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లెక్కల ప్రకారం.. మరిన్ని కరోనా కేసులు, మృతులు నమోదయ్యాయి. హెల్త్ మినిస్ట్రీ సమాచారం ప్రకారం.. COVID-
ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం(ఏప్రిల్ 19,2020) ఒక్కరోజే కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు