Covid Cases

    ఏపీలో 500కు దాటని కరోనా కేసులు

    December 15, 2020 / 07:09 PM IST

    AP Covid-19: గడిచిన 24గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కరోనా పాజిటివ్ సంఖ్యను బట్టి చూస్తే కొవిడ్ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లే కనిపిస్తుంది. రోజుకు పదివేలకు పైగా నమోదైన సంఖ్య నుంచి 500కు చేరుకున్నాయి. గడిచిన 24గంటలు అంటే సోమవారం జరిపిన టెస్టుల్లో కేవ

    కరోనా నుంచి బయటపడుతున్న ఏపీ

    December 14, 2020 / 05:58 PM IST

    Covid-19: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ సంఖ్యను బట్టి చూస్తే కరోనా ప్రభావం తగ్గుతున్నట్లే కనిపిస్తుంది. రోజుకు పదివేలకు పైగా నమోదైన కరోనా కేసులు గడిచిన 24గంటలు అంటే ఆదివారం జరిపిన టెస్టుల్లో కేవలం 305మందికే కరోనా వచ్చినట్ల�

    ఒక్క వారంలోనే సిటీ మొత్తం 4వేల పెళ్లిళ్లు

    November 26, 2020 / 02:12 PM IST

    Rajasthan: బుధవారం నవంబర్ 25నుంచి నవంబర్ 30వరకూ అంటే వారం రోజులు లోపే దాదాపు 4వేల పెళ్లిళ్లు జరగనున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ముహుర్తాలు బాగా కుదరడంతో అంతా ఒకేసారి వివాహాలకు రెడీ అయిపోయారు. రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరగనున్న ఈ పెళ్లిళ్లతో �

    జైపూర్‌లో రాత్రంతా కర్ఫ్యూ.. రాజస్థాన్‌లో భారీగా కరోనా కేసులు

    November 22, 2020 / 07:50 AM IST

    Night Curfew In Jaipur : రాజస్థాన్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. కరోనా కేసుల నేపథ్యంలో జైపూర్‌లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. రాజస్థాన్ సహా కొన్ని ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. జ�

    గుడ్ న్యూస్.. భారత్‌లో కరోనా అంతమైనట్టేనా? తొలిసారి 50వేల లోపు కేసులు

    October 20, 2020 / 02:24 PM IST

    India’s 1-Day Covid Cases : భారతదేశాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా మహమ్మారి అంతమైనట్టేనా? అంటే ప్రస్తుత గణాంకాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దాదాపు మూడు నెలల కాలంలో దేశంలో డైలీ కరోనా కేసుల్లో తొలిసారి 50వేల లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారత్�

    రికవరీలో ఇండియా నెంబర్ వన్…రాష్ట్రాల వారీగా లెక్కలు

    September 20, 2020 / 11:32 AM IST

    కరోనా వైరస్ సోకినా తొందరగా కోలుకున్న వారి దేశాల్లో భారతదేశం నెంబర్ వన్ గా నిలిచింది. అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఒక్క రోజులో 95 వేల 880 మంది కోలుకున్నారు. ఇప్పటి దాక వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 42 లక్షల 08 వేల 431కి చేరింది. కేంద్�

    కరోనా వణుకు..parliament meetings కుదిస్తారా!

    September 19, 2020 / 03:21 PM IST

    కరోనాతో ఎంపీలు వణికిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా…ఎంపీలకు వైరస్ సోకుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నో జాగ్రత్తలు, కరోనా మార్గదర్శకాలు తీసుకుంటున్నా..రోజుకొకరు ఎంపీ�

    ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

    August 26, 2020 / 08:56 PM IST

    ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. కరోనా పాజటివ్ కేసులు భారీగా నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటివరకూ తగ్గినా ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. ఏపీలో గత 24 గంటల్లో 61,838 శాంపిల్స్ పరీక్షించారు.. వీరిలో 10,830 మంది కరోనా పాజిటివ్ అని తేలింది.. కో�

    విజయవాడలో 40శాతం మందికి కరోనా వచ్చింది, తగ్గింది.. లక్షణాలు లేని వారే ఎక్కువ, నెల రోజుల్లో ఇంకా తగ్గనున్న కేసులు

    August 20, 2020 / 10:06 AM IST

    విజయవాడలో 40శాతం మందికి కరోనా వచ్చి తగ్గిందా? ఎక్కువమందిలో లక్షణాలు లేకుండానే కరోనా సోకిందా? నెల రోజుల్లో కేసులు ఇంకా తగ్గుతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తి�

    ఏపీలో కరోనా తీవ్రత తగ్గడంలేదు…

    August 19, 2020 / 05:12 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గడం లేదు.. రోజురోజుకీ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటివరకూ కరోనా కేసుల తీవ్రత తగ్గినట్టే కనిపించినా మళ్లీ కరోనా తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఏపీ సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాలోనూ �

10TV Telugu News