Home » covid death
దేశంలో మరోమారు కోవిడ్ భయం మొదలైంది. పలు రాష్ట్రాల్లో కరోనా కొత్తవేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం ముగ్గురు రోగులు మా ఐసోలేషన్ వార్డులో వివిధ వైద్య అత్యవసర పరిస్థితులతో అడ్మిట్ అయ్యారు. కోవిడ్ పాజిటివ్గా గుర్తించాము. ముగ్గురు రోగుల ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది.
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 42 మంది మరణించారు. ఇందులో కేరళ నుంచి 10 మంది ఉన్నారు.
కోవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు కేంద్రప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది.
హైపర్ టెన్షన్ లేదా హైబీపీ ఏదైనా సరే సీరియస్ మెడికల్ కండీషన్ కు దారితీయొచ్చు. అంతేకాదు వీటి వల్ల ప్రాణాల మీదకు కూడా వస్తుందని స్టడీ చెబుతుంది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావం మొదలై సంవత్సరం గడిచాక కూడా చాలా మందిలో అదే భయం కనిపిస్తుంది.
కోవిడ్ బారినపడి మరణించిన తమ ఉద్యోగుల నామినీలకు రూ. 10లక్షలు ఎక్స్ గ్రేషియా రూపంలో చెల్లించాలని ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్ సంస్థలు నిర్ణయించాయి.
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు,మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంగళవారం కేజ్రీవాల్ ప్రకటించారు.
నిజామాబాద్ లో కరోనాతో చనిపోయిన మృతదేహాలు మారిపోయి, ఒకరికి బదులు ఇంకోకరికి అంత్యక్రియలు నిర్వహించారు. పొరపాటు గుర్తించిన తర్వాత తమ సంబంధీకురాలి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే వదిలేసి వెళ్లిపోయారు.