-
Home » covid death
covid death
బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. జేఎన్.1 వేరియంట్ లక్షణాలు ఇవే.. వాళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి..
May 25, 2025 / 12:13 PM ISTదేశంలో మరోమారు కోవిడ్ భయం మొదలైంది. పలు రాష్ట్రాల్లో కరోనా కొత్తవేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
కోవిడ్తో కాదు హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు- ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ క్లారిటీ
December 26, 2023 / 05:11 PM ISTప్రస్తుతం ముగ్గురు రోగులు మా ఐసోలేషన్ వార్డులో వివిధ వైద్య అత్యవసర పరిస్థితులతో అడ్మిట్ అయ్యారు. కోవిడ్ పాజిటివ్గా గుర్తించాము. ముగ్గురు రోగుల ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది.
COVID-19 cases: 12వేలు దాటిన కొవిడ్-19 కేసులు.. 70వేలకు చేరువలో యాక్టివ్ కేసుల సంఖ్య
April 22, 2023 / 11:52 AM ISTగడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 42 మంది మరణించారు. ఇందులో కేరళ నుంచి 10 మంది ఉన్నారు.
Covid Death : కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం
September 22, 2021 / 07:02 PM ISTకోవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు కేంద్రప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది.
Hypertension – COVID Death: బీపీ చెక్ చేసుకున్నారా? అదే కోవిడ్ మరణానికి కారణం కావచ్చు..!
July 26, 2021 / 01:58 PM ISTహైపర్ టెన్షన్ లేదా హైబీపీ ఏదైనా సరే సీరియస్ మెడికల్ కండీషన్ కు దారితీయొచ్చు. అంతేకాదు వీటి వల్ల ప్రాణాల మీదకు కూడా వస్తుందని స్టడీ చెబుతుంది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావం మొదలై సంవత్సరం…
Covid-19 Insurance : కోవిడ్ తో మరణిస్తే నామినీకి రూ.10 లక్షలు
July 23, 2021 / 09:02 PM ISTకోవిడ్ బారినపడి మరణించిన తమ ఉద్యోగుల నామినీలకు రూ. 10లక్షలు ఎక్స్ గ్రేషియా రూపంలో చెల్లించాలని ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్ సంస్థలు నిర్ణయించాయి.
No Covid Death : 348 రోజుల తర్వాత..ఆ జిల్లాలో కోవిడ్ మరణాలు జీరో
June 21, 2021 / 01:45 PM ISTదేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు,మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి.
Kejriwal : కేజ్రీవాల్ కీలక నిర్ణయం..కరోనా బాధిత కుటుంబాలకు రూ. 50వేలు,తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ.2500 పెన్షన్
May 18, 2021 / 07:15 PM ISTఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంగళవారం కేజ్రీవాల్ ప్రకటించారు.
Dead body : మృతదేహాలు తారుమారు – బాధలో గుర్తించని బంధువులు
April 17, 2021 / 11:35 AM ISTనిజామాబాద్ లో కరోనాతో చనిపోయిన మృతదేహాలు మారిపోయి, ఒకరికి బదులు ఇంకోకరికి అంత్యక్రియలు నిర్వహించారు. పొరపాటు గుర్తించిన తర్వాత తమ సంబంధీకురాలి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలోనే వదిలేసి వెళ్లిపోయారు.